Murder Attempt | సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. పట్టపగలే ముగ్గురిపై కత్తులతో దాడి చేసి నరికి చంపేందుకు దుండగులు యత్నించారు. బైక్ మీద వెళ్తున్న ముగ్గురిని చంపేందుకు ఓ ఐదుగురు వ్యక్తులు కారులో వెం�
Murder Attempt | ఇప్పపెల్లి గ్రామ శివారులో పలువురు రైతుల వ్యవసాయ భూముల రోడ్డును రాజం కబ్జా చేసిన విషయంలో వివాదం జరుగుతుంది. బుధవారం ఉదయం మోత్కూరు పెద్ద భూమయ్య పని నిమిత్తం గ్రామ శివారులోకి వెళుతుండగా.. ముస్కెం రాజ�
ఇటీవల కాలంలో కట్టుకున్న భర్తలను హత్య చేయించడం ట్రెండింగ్గా మారిందనకుందో ఏమో.. ఓ మహిళ. తాను కూడ అదే జాబితాలో చేరిపోవాలనుకుందో తెలీయదు కాని, తాను సైతం కిరాయి మనుషులతో భర్తను చంపించాలనుకుంది. అయితే నూకలు గట
మంథని (Manthani) పోలీస్ స్టేషన్కు అతి సమీపంలో ఉన్న క్రీడ మైదానంలో ఓ యువకుడిపై గుర్తు తెలియనీ దుండగులు బీరు సీసాలతో తలపై దాడి చేసి హత్యయత్నం చేసిన ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
హైదరబాద్ గచ్చిబౌలిలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. కడుపుతో ఉన్నదని కూడా చూడకుండా భార్యను (Pregnant Wife) నడిరోడ్డుపై పడేసి సిమెంట్ ఇటుకతో దాడిచేశాడో భర్త. తీవ్రంగా గాయపడిన ఆమె చావుబతుకుల మధ్య దవాఖానలో చికిత్స �
Arrest | అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన భార్యను, ప్రియుడిని, వారికి సహకరించిన ప్రియుడి స్నేహితుడు, AR హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ను మిల్స్ కాలనీ పోలీసులు అర�
Mohan Babu | టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు (Mohan Babu) కుటుంబసభ్యుల మధ్య వార్ తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. మీడియాపై దాడి ఘటనలో మోహన్ బాబుపై ఇప్పటికే హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. తాజాగా ఈ కేసులో పోలీసులు మ�
హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి వ్యవహారంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై (Arekapudi Gandhi) హత్యాయత్నం కేసు నమోదైంది. కౌశిక్రెడ్డి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు రిజిస్టర్ చే
Murder attempt | నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. అఖిలప్రియ ఇంటి ముందు నిఖిల్ మరో వ్యక్తితో మాట్లాడుత�
Adilabad | ఓ యువకుడిని చంపేందుకు యత్నించిన బీజేపీ నాయకుడు ఉష్కం రఘుపతితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఉమేందర్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో ఐదు రోజుల కిందట వంశీ అనే యువకుడ
ఎంపీ కొత్త ప్రభాకర్ (Kotha Prabhakar Reddy) రెడ్డిపై జరిగిన హత్యాయత్నం గురించి విపక్షనేతలు దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు.
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై (Kotha Prabhakar Reddy) హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. దాడికి పాల్పడింది కాంగ్రెస్ (Congress) కార్యకర్త అని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ.. దానిని కప్పిపుచుకున