మునుగోడులో ఉపఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇన్చార్జిగా వ్యవహరించిన లెంకలపల్లి ఆవాస గ్రామం సరంపేటకు మహర్దశ పట్టింది. ఉప ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
మునుగోడు ఉప ఎన్నికలో విజయంతో మొత్తం నల్లగొండ జిల్లా మొత్తం టీఆర్ఎస్ వశమైంది. 2018 తరువాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లోనూ గెలిచి టీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించింది.
‘ఉపఎన్నికలు వస్తేనే నిధులొస్తాయి.. నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. దుబ్బాకలో, హుజూరాబాద్లో ఇదే జరిగింది. ఉపఎన్నిక వచ్చినందుకే దళితబంధు పథకం ప్రకటించారు. నిధులు కేటాయించారు.
Munugodu By Election | కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బీజేపీకి అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించిన మునుగోడు ప్రజలకు వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం
రాష్ట్రంలో అత్యంత ఆసక్తిగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 6న నల్లగొండ శివారు ఆర్జాలబావి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములో లెక్కింపు జరుగన�
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి గురువారం ఉప ఎన్నిక జరుగనున్నది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థికోసం భారీఎత్తున తరలిస్తున్న డబ్బు ఆదివారం రాత్రి పోలీసు తనిఖీలలో పట్టుబడింది. బీజేపీ ఎమ్మెల్యే ఈట ల రాజేందర్కు చెందిన జమునా హ్యాచరీస్ నుంచి సుమారు రూ.90 లక్షలను తరలి