మునుగోడు ఉపఎన్నికలో ఓటమి తప్పదని గ్రహించిన బీజేపీ నేతలు కొత్త డ్రామాలు మొదలుపెట్టారని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు.
‘ఇక్కడి ప్రజల ఊపు చూస్తుంటే బీజేపీ, కాంగ్రెస్కు డిపాజిట్ గల్లంతు అనిపిస్తున్నది. రాజగోపాల్రెడ్డి 18 వేల కోట్ల కక్కుర్తి కోసమే ఈ ఎన్నిక వచ్చింది. ఆ పాపపు సొమ్ముతో ఇంటికి తులం బంగారం ఇస్తారట. అది తీసుకొన�
మునుగోడు ఉప ఎన్నికతో ప్రజలకు ఎలాంటి లాభం లేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కేవలం రాజగోపాల్రెడ్డి స్వార్థం వల్లే ఈ ఉప ఎన్నిక వచ్చిందని పేర్కొన్నారు.
దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా చేనేత, టెక్స్టైల్ రంగానికి తీరని ద్రోహం చేస్తున్న భారతీయ జనతాపార్టీకి మునుగోడు ఉప ఎన్నికలో నేతన్నలు బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమ�
మునుగోడు ఉపఎన్నిక తుదిఓటర్ల జాబితా విడుదలైం ది. మొత్తం ఓటర్ల సంఖ్య 2,41,367 అని ప్రకటించారు. గతంలో ఈ సంఖ్య 2,27,625 ఉన్నది. ఉపఎన్నిక నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నిక ల కమిషన్ అవకాశం కల్పించగా.. 24,781 దరఖాస్తులు వచ్�
మునుగోడులో టీఆర్ఎస్ విజయం ఖాయం అని టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా ప్రెసిడెంట్ గుర్రాల నాగరాజు అన్నారు. మునుగోడులో ఈరోజు జరిగిన ప్రజాదీవెన సభలో కేసీఆర్ మాట్లాడిన తీరు, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పరిపాలనలో జ�