మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడంలో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రభుత్వ మంజూరు చేసిన పనులకు క
స్వాతంత్య్ర సమరయోధులు కొండవీటి బచ్చిరెడ్డి, కొండవీటి జగన్మోహన్ రెడ్డి నేటి తరానికి స్ఫూర్తిదాయకులని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యో�
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని బీజేపీ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనం వేణుకుమార్ అన్నారు. గురువారం మునుగోడు మండల పరిధిలోని కల్వ�
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ధర్మబిక్షం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మునుగోడు మాజీ ఎంపీపీ పోలగోని సత్యం అన్నారు. ధర్మభిక్షం చట్టసభలో పీడిత ప్రజల గొంతుకై వినిపించా
రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా, వారిని చిన్నచూపు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు దురదృష్టకరమని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్ష�
లయన్స్ క్లబ్ గోల్డ్ సేవలు అభినందనీయమని మునుగోడు ఎంఈఓ టి.మల్లేశం అన్నారు. లయన్స్ క్లబ్ గోల్డ్, నల్లగొండ వారు మంగళవారం యూపీఎస్ పులిపలుపుల పాఠశాలకు రూ.25 వేల విలువ చేసే డెస్క్ బెంచీలు, జడ్పీహెచ్
భారత స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ స్ఫూర్తితో యువకులు, విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడాలని డీవైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు.
తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు బిల్లు-2025 ను మంగళవారం అసెంబ్లీ ఉభయ సభలు ఆమోదించాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మందకృష్ణ మాదిగ చిత్రపటానికి మునుగోడు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశ
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో యాసంగిలో సాగుచేసి ఎండిపోయిన వరి పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి పద్మజ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులా? విద్యార్థుల స్వేచ్ఛ హరించేలా సర్క్యూలర్ల జారీ ఇదేం ప్రజా పాలన అని బీఆర్ఎస్వీ మునుగోడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బంగారు రవి అన్నారు.
అసెంబ్లీ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం �