మధిర శివాలయం సమీపంలో గల వైరా మున్నేరు నదిలో మడుపల్లికి చెందిన పెసరవెల్లి వినోద్ మంగళవారం చేపల వేటకు వెళ్లి గల్లంతైన సంగతి తెలిసిందే. ఎన్డీఆర్ఎఫ్ బృందం నేడు నదిలో గాలింపు చర్యలు చేపట్టి గల్లంతైన �
ఖమ్మం మున్నేరుకు ఇరువైపులా నిర్మిస్తున్న కరకట్టను త్వరగా పూర్తిచేయాలని కోరుతూ ముంపు ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మం నగరం 48వ డివిజన్లోని పద్మావతినగర్, వెంకటేశ్వరనగర్, గణేష్నగర్, సారథి�
భారీ వర్షాలు, వరదల సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఖమ్మం రూరల్ మండల తాసీల్దార్ పి.రాంప్రసాద్ అన్నారు. బుధవారం మండలంలోని తీర్థాల గ్రామంలో వివిధ శాఖల అధికారులు గ్రామ ప్రజల
మున్నేరు వరద ఉధృతి తగ్గి రోజులు గడుస్తున్నా బాధితుల ఎదురుచూపులు ఇంకా ఎదురుచూపులుగానే ఉన్నాయి. సర్వం కోల్పోయిన తమకు రూ.10 వేల సాయమందిస్తామంటూ సర్కారు చెప్పిందని.. అవి చేతికొస్తే తమకు ఎంతోకొంత అక్కరకొస్తా�
ఖమ్మం జిల్లాలోని మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో బుధవారం పర్యటించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చుక్కెదురైంది. సాక్షాత్తూ సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ తగిలింది.
మున్నేరు వరదల కారణంగా ఖమ్మం నగరంలో సుమారు 5 వేల ఇండ్లు, ఇతర ప్రాంతాల్లో మరో 2,500 కలిపి మొత్తం 7,500 ఇండ్లు ముంపునకు గురయ్యాయని ప్రాథమికంగా అంచనా వేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
మున్నేరు శాంతించింది. ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్లోని దాని పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ సర్కారు సహాయ సహకారాలు అందక వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతుండటంతో భవనంపై కూడా తమ ప్రాణాలకు రక్షణ లేదని భావించిన ఓ మహిళ తన నలుగురు పిల్లలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆదివారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు సహాయం కోసం హాహాకారాలు చేసింది
ఖమ్మం జిల్లాలో 20 ఏండ్లలో ఎన్నడూ పడనంతగా భారీ వర్షం పడింది. ఖమ్మం జిల్లా చరిత్రలోనే రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. కూసుమంచి మండలంలో అత్యధికంగా 31.5 సెం.మీ., మధిర 28.38 సెం.మీ, తిరుమలాయపాలెం 26.3 సెం.మీ, చింతకాని 2
Rain effect | బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వివిధ ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఆంధ్రప్రదేశ్లో 294 గ్రామాలు ముంపు బారినపడ్డాయి.
ఎస్సీ నియోజకవర్గమైన సత్తుపల్లిలో దళితులందరికీ తక్షణం దళితబంధు అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. అలాగే మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలంలో ప�