మధిర శివాలయం సమీపంలో గల వైరా మున్నేరు నదిలో మడుపల్లికి చెందిన పెసరవెల్లి వినోద్ మంగళవారం చేపల వేటకు వెళ్లి గల్లంతైన సంగతి తెలిసిందే. ఎన్డీఆర్ఎఫ్ బృందం నేడు నదిలో గాలింపు చర్యలు చేపట్టి గల్లంతైన �
ఎగువన కురుస్తున్న వర్షాలతో వాగుల ఉధృతి పెరుగుతున్నదని, ఈ నేపథ్యంలో ప్రజలు అటువైపు వెళ్లి ప్రమాదాల బారిన పడొద్దని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు.
ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరదతో మున్నేరు వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్డి అన్నారు. లోతట్టు ప్ర�
ఎగువన కురిసిన భారీ వర్షాలకు మున్నేరు వాగులో వరద ప్రభావం పెరిగినందున పరిసర ప్రాంతాల్లో పటిష్ట గస్తీ ఏర్పాటు చేసినట్లు ఖమ్మం రూరల్ సీఐ ముష్కరాజ్ తెలిపారు. శనివారం సాయంత్రం ఏదులాపురం మున్సిపాలిటీ ఖమ్మం
ఖమ్మం నగరం ఈదులాపురం మున్సిపాలిటీ సమీపంలో గల మున్నేరు వాగుకు శనివారం ఉదయం నుంచి వరద ఉధృతి అంచెలంచెలుగా పెరుగుతూ వస్తుంది. తెల్లవారుజామున 8 అడుగుల వద్ద ఉన్న మున్నేరు వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూ సాయంత్�
చింతకాని మండలం చిన్న మండవ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరు ప్రమాదవశాత్తు మున్నేరులో పడి ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసింది.
చింతకాని మండలం చిన్న మండవ గ్రామంలో ప్రమాదవశాత్తు మున్నేరులో పడి అన్నదమ్మలు కాశీమల్ల నాగ గోపి, నందకిశోర్ శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార
Khammam | ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ఖమ్మం జిల్లాలోని మున్నేరుకు వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం వరద ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
TG Rains | తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మళ్లీ ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. సాగునీటి జలాశయాలన్నీ నిండు కుండలా మారాయ�
ఖమ్మం జిల్లాలోని (Khammam) మున్నేరు వంతెన వద్ద వరద బాధితులు ఆందోళనకు దిగారు. రెండు రోజులుగా వరదల్లో ఉన్నా, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం లేదని, కనీసం తాగేందుకు కూడా నీళ్లు
ఖమ్మం మున్నేరు పరీవాహక ప్రాంత ప్రజల దశాబ్దాల కలను కేసీఆర్ ప్రభుత్వం సాకారం చేసిందని బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పేర్కొన్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఇటీవల వచ్చిన మున్నేరు వరదను స్వయంగా గమనించి
ఖమ్మం మున్నేరుపై తీగల వంతెన నిర్మాణానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ రూ.180 కోట్లు విడుదల చేయడం పట్ల త్రీ టౌన్కు చెందిన ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్, మంత
ఖమ్మం : బస్సు ఢీకొంటుందనే భయంతో ఓ బాలుడు మున్నేరులో దూకాడు. ఈ సంఘటన ఖమ్మం నగరంలోని కాల్వోడ్డు ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపినవివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం, కొత్తూరు గ్రామానికి చెందిన బీమనబ�
చింతకాని: మండల పరిధిలో చిన్నమండవ, తిమ్మనేనిపాలెం పరిసర గ్రామాల పరిధిలోని మున్నేరులోని ఇసుక నిల్వలను జిల్లా మైనింగ్ అధికారులు గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా టీఎస్ఎండీసీ అసిస్టెంట్ జియోలజిస్ట్ గంగ�
ఖమ్మం : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం తిరుమలయపాలెం మండలం మినహాయిస్తే మిగిలిన మండలాలలో ఓ మోస్తారు వర�