పారిశుధ్య నిర్వహణలో జగిత్యాల మున్సిపాలిటీ విఫలమైందని, ప్రజల జీవితాలతో చెలగాటమాడడం సరికాదని జెడ్పీ మాజీ చైర్మన్ దావా వసంత మండిపడ్డారు. ఆమె శుక్రవారం జగిత్యాలలోని గోవిందుపల్లె ఆరో వార్డులో పర్యటించారు.
ఇన్నాండ్లు గ్రామ పంచాయతీగా కొనసాగిన జిన్నారం మున్సిపాలిటీగా ఏర్పాటైంది. దీంతో ఈ గ్రామంలో జీపీ పాలన ముగిసింది. పలు పల్లెలను కలుపుతూ, ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలను తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా జిన్�
మందమర్రి మున్సిపాలిటీలో ఫ్లెక్సీల వివాదం తారాస్థాయికి చేరింది. పట్టణంలోని పాతబస్టాండ్ ఏరియాలో బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల�
ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ కమీషనర్ డాక్టర్ టి.కె. శ్రీదేవి ఈ నెల 28వ తేదిన జీవో నంబర్ 801298-3/2025/ఎఫ్1ను విడుదల చేశారు.
పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్ ఆధ్వర్యంలో వేస్ట్ మెటియల్ పాత టైర్లు, ప్లాస్టిక్ బాటిల్స్తో అలంకరణ సామగ్రి తయారు చేస్తున్నారు. సందర్శకులను ఆకర్షించే విధంగా మున్సిపల్ కార్యాలయ మొదట�
తమ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా అవతరించిందని ఆనాడు ఆ గ్రామస్తులు సంతోషపడ్డారు. ఇక మీదట తమకు ఎలాంటి సమస్యలు ఉండవని ఆశించారు. కానీ, వారి ఆశలు నిరాశలవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో కోహీర్ గ్రామ పంచాయతీలో 21
Shankarpally | పేరుకే శంకర్పల్లి మున్సిపాలిటీ. ఇక రోడ్ల పరిస్థితి అంటే అంతే సంగతి. చేవెళ్ల నుంచి శంకర్పల్లికి వెళ్లాలంటే ఫతేఫూర్ రైల్వే వంతెన దాటి వెళ్లాలి. ఫతేఫూర్ బ్రిడ్డి రోడ్డు పూర్తిగా గుంతలమయై దుమ్ము ల�
ఓ వైపు ఆర్థిక సంవత్సరం ముగింపు వస్తున్న ఇంకా ఆస్తి పన్నుల (Property Tax ) వసూళ్లు లక్ష్యంగా భారీగానే మిగిలి ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో 10కి పైగా మున్సిపాలిటీలు ఇప్పటికే అత్యధికంగా వసూళ్లు
పరిగి మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన ఐదు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులను ఎవరు ఇస్తారో తెలుపాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉన్నదని మాజీ సర్పంచ్లు డిమాండ్ చేస్తున్నారు. ఐదేండ్లపాటు గ్రామపంచాయత
మున్సిపాలిటీగా ఉన్న పాలమూరు ఇక నుంచి కార్పొరేషన్గా మారనున్నది. మహబూబ్నగర్ మున్సిపాలిటీలో దివిటిపల్లి, జైనల్లీపూర్ జీపీలను విలీనం చేస్తూ మొత్తం 60 వార్డులుగా నిర్ణయిస్తూ మున్సిపల్ కార్పోరేషన్గా �
హైదరాబాద్ మహా నగరానికి చేరువలో ఉండడంతో మొయినాబాద్ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. ప్రకటించిన విధంగానే మున్సిపాలిటీ ప్రక్రియ కూడా అధికారికంగా పూర్తి చే�
పన్నెండు పంచాయతీలను ఏకం చేసి ఏదులాపురం పేరుతో మున్సిపాలిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ను శుక్రవారం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి బ్లూప్రింట్ను ప్రభుత్వం ఆమోదం కోసం కలెక్టర్ కార్యాలయానిక
ఓ వివాహిత సైబర్ నేరగాళ్ల వలకు చిక్కిఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. మరిపెడ మండలం గ్యామ తండాకు చెందిన గుగులోత్ శైలజకు ఆన్లైన్లో పె