Municipality | తెలంగాణలో పట్టణాభివృద్ధి అంటే కేవలం హైదరాబాద్ మాత్రమేనా? జిల్లాల్లోని 130 మున్సిపాలిటీల పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ శాఖ తీరు చూస్తుంటే, ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆ రెండు పార్టీలను సాగనంపాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు.
పొద్దుగాల సీఎం రేవంత్రెడ్డిని తిట్టడం.. రాత్రి ఆయన దగ్గరకు పోయి కాళ్లు మొక్కుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి అలవాటైందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. శు�
పురపోరులో 12,944మంది బరిలో నిలిచారు. మెజారిటీ స్థానాల్లో చతుర్ముఖ పోటీ నెలకొన్నది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగియడంతో బుధవారం తుది అభ్యర్థుల జాబితా ఖరారైంది. మొత్తం 123 చోట్ల ఎన్నికలు జరుగనుండగా �
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో ఏళ్ల తరబడి ఒకే విభాగంలో పాతుకుపోయిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై బదిలీల వేటు పడింది. ముఖ్యంగా ప్యాకేజీ-3 కింద పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ల�
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తిరుమలగిరి మున్సిపాల్టీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. సోమవారం మండల కేం ద్రంలోని తన నివాసంలో ఆయన బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తలు
మున్సిపల్ ఎన్నికల్లో వలస నేతలకు కాంగ్రెస్ పెద్ద పీట వేస్తోంది. ఏండ్ల తరబడి పార్టీని నమ్ముకొని ఉన్న పాత కాపులకు టికెట్ల కేటాయించకుండా మొండిచెయ్యి చూపింది. ఇతర పార్టీల నుం చి కాంగ్రెస్లో చేరినోళ్లకే ప�
అధికారుల నిరక్ష్యం వల్ల సూర్యాపేట మున్సిపాల్టీలో విచిత్ర పరిస్థితి ఎదురైంది. అధికార పార్టీ కుట్రో లేక అధికారుల తప్పిదమో తెలియదు కానీ అనేక వార్డుల్లో జనాభా కంటే ఓటర్ల సంఖ్యే అధికంగా ఉంది. 48 వార్డులు ఉన్న
త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధికారులు మున్సిపాలిటీల వారీగా ఈ నెల 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలు ఉండగా నకిరేకల
Malreddy Rangareddy | ఓఆర్ఆర్ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనంపై అధికార పార్టీకి చెందిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అభ్యంతరాలు వ్యక్తంచేశారు.
మూలిగే నక్కపై తాటిపండు పడిందన్న చందంగా.. అప్పుల ఊబిలో కూరుకుపోయి న జీహెచ్ఎంసీ ఖజానాపై మరింత ఆర్థిక భారం మోపే నిర్ణయాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సంస్థ రూ. 6,530 కోట్ల అప్పులకు రోజు వారీ మిత్తి ర
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం వికేంద్రీకరణలో సర్కారు అడుగులపై అనేక ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గందరగోళం నడుమ విలీన ప్రక్రియను పూర్తి చేసి జోన్లకు కేటాయించడంపై శివారు ము�
నల్లగొండ పట్టణాన్ని మహానగరంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీలో ఎలాంటి మార్పు లు చేయకుండానే కార్పొరేషన్ (మహానగరం)గా మార్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధ