గ్రామపంచాయతీగా ఉన్న ములుగు జిల్లా కేంద్రం మున్సిపాలిటీగా మారనున్నది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. ములుగు, బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామపంచాయతీలతో కలిసి పు�
మున్సిపాలిటీలో మంగళవారం పొగమంచు కమ్ముకున్నది. తెల్లవారుజాము నుంచి ఉద యం 9 గంటల వరకూ పొగమంచు దట్టంగా ఉన్నది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా రాకపోకలు సాగించారు.
మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కొత్త తరహా కుట్రకు తెరలేపింది. ఎమ్మెల్యేలుగా గెలిచి వారం రోజులు కూడా దాటక ముందే జిల్లాలోని మున్సిపాలిటీలను ‘హస్త’గతం చేసుకునే దిశగా ఆ పార్టీ నాయకులు పావులు కదుపుతు
నియోజకవర్గంలో కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధి పెద్దఅంబర్పేట, పసుమాముల గ్రామంలో రూ.9.5 కోట్లతో చేపడుతున్న వివిధ అభివ�
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్దే గెలుపని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో తెలంగాణను చూస్తే తెలుస్తోందని గుర్తుచేశారు.
నర్సాపూర్ మున్సిపాలిటీ రూపురేఖలు మారుతున్నాయి. ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.7 కోట్ల పనులు చేపట్టా�
ఎన్నికల హడావుడి మొదలు కావడంతో అధికార యంత్రాంగం అన్నీ సిద్ధం చేస్తున్నది. ఎలక్షన్ను ప్రశాంతగా, పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగానే మొదటగా ఓటరు జాబితాను సరిచేయడంలో అధికారుల�
దాదాపు వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు శుక్రవారం విరామం ఇచ్చాయి. అయితే వరద నీరు మాత్రం తగ్గలేదు. చెరువులు, కుంటలకుపై నుంచి వరద వస్తుండటంతో అలుగుపోస్తున్నాయి. నియోజకవర్గంలోని మేడ్చల్�
ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు వారణాసి మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది. ఇక నుంచి పుణ్యక్షేత్రం పరిసరాల్లో ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు కొనుగోలు చేసే భక్తులు రూ.50 సెక్య
మున్సిపల్ శాఖ పూర్తిస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు సత్వర సేవలు అందిస్తున్నది. గతంలో మున్సిపాలిటీల్లో పనులు కావాలంటే ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగి వేసారిన సందర్భాలు అనేక
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం జరిగిన వేడుకల్లో శకటాలు, స్టాల్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మంత్రి గుం�