తిమ్మాపూర్, ఆగస్టు26: పాలకులు లేకపోవడంతో గ్రామాల్లో కొందరు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఓ ప్లాట్ యాజమాని ఏకంగా మోరీనే కబ్జా చేయడంతో ఆ వాడకట్టు ప్రజలంతా మురుగు వాసనతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
హైకోర్టులో స్టే ఉన్నా భవనాలను కూల్చడం సమంజసమేనా? అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ ప్రధాన రహదారి విస్తరణ నిర్వాసితులు బుధవారం పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
కాగజ్నగర్ పట్టంలోని విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి. రాజకీయ అండదండలున్న కొందరు నాలాల వెంబడి ఉన్న ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడంతో పాటు మురుగు కాలువలను సైతం పూడ్చేసి నిర్మాణాలు చేపడుత�
NT News Effect | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 20వ డివిజన్ కంటేశ్వర్ బ్యాంక్ కాలనీ నెలకొన్న సమస్యలపై నమస్తే తెలంగాణ వెబ్ న్యూస్ ఇచ్చిన వార్తకు మున్సిపల్ అధికారులు స్పందించారు.
కామారెడ్డి మున్సిపల్లో కమిషనర్ల బదిలీ పర్వం కొనసాగుతున్నది. తరచూ కమిషనర్ల బదిలీల వ్యవహారం పట్టణవాసులను విస్మయానికి గురిచేస్తున్నది. ఇటీవల తక్కువ కాలంలో ఎక్కువ సంఖ్యలో కమిషనర్లు మారారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అనధికారిక నిర్మాణాలపై హైడ్రా, మున్సిపల్ అధికారులు గురువారం చర్యలు తీసుకున్నారు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని కమర్షియల్గా షెటర్లు ని
పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కూరగాలయ క్ర యవిక్రయాలు జరుపుకోవాలని మున్సిపల్ సిబ్బంది వాహనాలు నిలుపడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అయిజ పట్టణంలో టీయూఎఫ్ఐడీసీ, ఎస్ఎఫ్సీ, గ్రాంట్తో ఇంటిగ�
పసికందు ఘట న నేపథ్యంలో ఎంజీఎం దవాఖానలో సంచరిస్తు న్న వీధికుక్కలను శనివారం మున్సిపల్ సిబ్బంది పట్టుకున్నారు. శిశువు మృతదేహాన్ని పీక్కుతిన్న ఘ టన వెలుగులోకి రావడంతో శనివారం మంత్రి కొండా సురేఖ స్పందించి
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు అక్రమ నిర్మాణాలు, అక్రమ రిసార్టులకు మున్సిపల్ అధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం సిబ్బంది నోటీసులను జారీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా ని�
ఆస్తిపన్ను చెల్లించని దుకాణానికి మున్సిపల్ సిబ్బంది తాళం వేశారు. వెంటనే స్పందించిన భవన యజమాని ఐత శ్రీనివాస్ పన్ను చెల్లించడంతో తాళాలు తెరిశారు. మెయిన్రోడ్డులో మోర్ మార్కెట్ను నిర్వహిస్తున్న భవన�
తెలంగాణలో పచ్చదనం పెంపే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టింది. ఈ ఏడాది వరంగల్ జిల్లాలో 19.64లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించింది. రైతులకు అదనపు ఆదాయం సమకూర్చేందుకు సర్కారు ఈ ద
మున్సిపాలిటీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఫైన్ విధించాలని, మున్సిపల్ వర్కర్స్ పనితీరు మార్చుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సూచించారు. శనివారం మక్తల్ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్స�