త్వరలో జరగబోయే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పద్మశాలీల బలం చాటాల్సిన అవసరం ఉందని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిప్ప రాజేశం, ఆడెపు శంకర్ పిలుపునిచ్చారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మధిర మున్సిపాలిటీపై మళ్లీ ఎగిరేది గులాబీ జెండాయేనని జడ్పీ మాజీ చైర్మన్, నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి లింగాల కమల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యం
మున్సిపల్ ఎన్నికల్లో కలిసి కట్టుగా పనిచేసి గులాబీ జెండాను ఎగురవేద్దామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. వేల్పూర్లోని తన నివాసంలో భీమ్గల్ మున్సిపాలిటీ ముఖ్యన
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి
ఏదులాపురం మున్సిపాలిటీ రెండు సంవత్సరాల క్రితం 12 గ్రామాల సముదాయంతో ఏర్పాటైంది. వీటిలో సగం గ్రామాలు పూర్తి పల్లె ప్రాంతం కాగా మిగిలిన సగం సెమీ అర్బన్ ప్రాంతంగా ఉంది. పోలేపల్లి, ఏదులాపురం, పెద్దతండా పాత పం�
నిన్న మొన్నటి వరకు గ్రామపంచాయతీ ఎన్నికలతో సందడిగా ఉంది. ఈ ఎన్నికల సందడి ముగిసి పంచాయతీల్లో సర్పంచ్లు పదవీ బాధ్యతలు తీసుకున్న వెంటనే మరో ఎన్నికల సంగ్రామం నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసి�
త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధికారులు మున్సిపాలిటీల వారీగా ఈ నెల 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలు ఉండగా నకిరేకల
పంచాయతీ ఎన్నికల్లో తలబొప్పి కట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి మరో పరీక్ష ఎదురుకాబోతున్నది. తప్పని పరిస్థితుల్లో మున్సిపల్ ఎలక్షన్స్కు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవడం ఆ పార్టీ శ్రేణుల్లో అలజడి రేపుతున్నద�
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బెల్లంపల్లి పట్టణంలో గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ ఏరియా�
మొన్నటి వరకు పల్లెల్లో నెలకొన్న రాజకీయ వేడి చల్లారక ముందే మళ్లీ పట్టణ ప్రాంతాల్లో రాజకీయ వేడి రాజుకోనుంది. ఇప్పటికే పల్లె ఓటర్ల నుంచి పరాభవాన్ని ఎదుర్కొన్న అధికార పార్టీ.. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోనైనా
‘మాకు ఓటేయండి.. బైక్లు, కార్లు పొందండి.. థాయ్లాండ్ ట్రిప్నకు వెళ్లండి.. బంగారం, చీరలు, బహుమతులు తీసుకోండి’ అంటూ ఓటర్లను ఉచితాలతో తీవ్రంగా ప్రలోభపెడుతున్నారు పుణె మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అ
Thackeray Cousins | మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విభేదాలతో విడిపోయిన థాక్రే సోదరులు (Thackeray Cousins) ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray), రాజ్ థాక్రే (Raj Thackeray) మళ్లీ కలిశారు.