మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి వివేక్ వెంకటస్వామికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. సొంత నియోజకవర్గం చెన్నూర్లోని క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఐదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సోమవార
‘మిమ్మల్ని చూసేందుకు చావడానికైనా సిద్ధమే సార్' అంటూ ఓ దివ్యాంగుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆశ్చర్యానికి గురిచేశాడు. కేటీఆర్ను చూసేందుకు కాన్వాయ్ వెంట పరుగులు తీశాడు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన వేళ పోలీసులు, అధికారులు బీఆర్ఎస్ నేతలపై నజర్ పెట్టారు. సోమవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా చెన్నూర్లో బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకుడు పొన్నం మల్లేశంగౌడ్ ఇంట్లో సో
తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన కాదు విధ్వం స పాలన కొనసాగుతుందని ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, ఆల వెంకటేశ్వ
తప్పుడు వాగ్ధానాలతో అధికారం చేపట్టి రెండేం డ్లు పూర్తయిన హామీలను అమలు చేయని కాంగ్రె స్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలు
జనగామ ప్రజలకు గోదావరి, మిషన్ భగీరథ నీళ్లిచ్చి కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి అభివృద్ధిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపింది బీఆర్ఎస్ ప్రభుత్వమేమని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డ�
ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం పరిసమాప్తమైంది. గత పది రోజులుగా హోరెత్తిన ప్రచార పర్వానికి సోమవారం తెరపడింది. తాము గెలిస్తే ఏం చేస్తామో చెప్పడంతోపాటు పట్టణాలు అభివృద్ధి చెందకపోవడానికి ప్రస�
అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మోసాలు, అక్రమాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. కల్లూ
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి మైకులు మూగబోయాయి. ఇన్ని రోజులు బహిరంగ ప్రచారం చేసిన అభ్యర్థులు.. ఇప్పుడు అండర్ గ్రౌండ్ ఆపరేషన్లకు తెరలేపారు. ఓట్లను కొల్లగొట్టేం�
గజ్వేల్ మున్సిపాలిటీపై ఎగిరేది గులాబీ జెండా అని, అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని ఆపలేరని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. సి�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పది మున్సిపాలిటీలు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. రేపు(బుధవారం) పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని మున్సి
పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మున్సిపల్ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటువేసి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఓటర్
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదులాపురం ప్రజలు ఇచ్చే తీర్పు కనువిప్పు కావాలని, ఇక్కడ బీఆర్ఎస్, సీపీఎం కూటమి జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన