రాష్ట్రంలో మరోసారి పెద్ద సంఖ్యలో అధికారులను ప్రభుత్వం బదిలీ (Transfers) చేసింది. ఇటీవలే ఐఏఎస్లు, ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేసిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా మున్సిపల్ కమిషనర్లకు (Municipal Commissioners) ప్రమోషన్లు ఇవ్వడంత�
పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో శనివారం జిల్లా అదనపు కలెక్టర్ వి�
LRS | రాష్ట్రంలో ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.10వేల కోట్లు వసూలు చేయాలని ఉన్నతాధికారులు మున్సిపాలిటీతోపాటు పంచాయతీరాజ్ శాఖ అధిక�
LRS | రాష్ట్రంలో నిండుకున్న ఖజానా నింపుకోవడానికి రేవంత్రెడ్డి సర్కారు పడరాని పాట్లు పడుతున్నది. ఆరు గ్యారెంటీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమీకరణ అనివార్యమైంది. ఇందుకోసం ఆదాయ మార్గాలపై అన్వేష�
సిద్దిపేట మున్సిపాలిటీలో అమలు చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ల బృందం ప్రశంసించింది. పర్యటనలో భాగంగా రెండోరోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ సువార�
సిద్దిపేటలో గురువారం రాష్ట్రంలోని 11మున్సిపాలిటీలకు సంబంధించిన కమిషనర్లు, అధికారులు పర్యటించారు. ముందుగా పట్టణంలో తడి, పొడి చెత్త వేరుచేయు విధానాన్ని పరిశీలించారు. చెత్తను తరలించే బుస్సాపూర్ రిసోర్స్
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు క్రియాశీలక పాత్ర పోషించిన ఇందిరమ్మ కమిటీలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం ప్రతి పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో కమిటీలను ఏర్పాట
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన సీఎస్ శాంతికుమారితో మాట్లాడుతూ...రెవెన్యూ,మున్సిపల్, విద్యు త్తు, వై ద్యారోగ�
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా అత్యవసర బృందాలను ఏర్పాటు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో ఈ బృందాలను నియమించి వర్షాకాలంలో ముందస్�
వర్షాకాలం సమీపిస్తున్నందున వచ్చే మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం
ప్రస్తుత వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడడంతోపాటు ఇంటింటికి నీరందేలా చర్యలు చేపట్టాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని మున్సిపల్
ఒకవైపు ఉద్యోగులకు నెలవారీగా వేతనాలు సకాలంలో అందని పరిస్థితి...పైగా నిధుల్లేక లేక అభివృద్ధి పనులు పట్టాలెక్కడం లేదు. పురోగతి పనులకు అతీగతి లేదు. కాంట్రాక్టర్లు సైతం బకాయి బిల్లులు చెల్లిస్తేనే పనులు చేపడ
రాష్ట్ర వ్యాప్తంగా 74 మున్సిపల్ కమిషనర్లను సర్కారు బదిలీ చేసింది. అందులో భాగంగా ఎనిమిది మందిని బల్దియాకు కేటాయించారు. వీరిలో అధికారులు ఎ. శైలజ, ఎ. సుజాత, సీహెచ్ నాగేశ్వర రావు, డి. సుభాశ్రావు, జి. వేణుగోపాల�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ చే పట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామా బాద్ జిల్లాకు చెందిన పలువురు మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆర్మూర్