జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల బడ్జెట్ను ప్రణాళికాబద్ధంగా రూపొందించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. బడ్జెట్ రూపకల్పనపై మున్సిపల్ కమిషనర్లతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
Municipal Commissioners | తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. 22 మంది కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీడీఎంఏ నుంచి జీహెచ్ఎంసీకి బీ గీతను బదిలీ చేసింది.
పట్టణాల్లో ఇండ్ల నిర్మాణ అనుమతుల కోసం టీఎస్బీపాస్ ద్వారా చేసుకున్న దరఖాస్తులపై విచారణ నివేదికలివ్వడంలో జాప్యం చేస్తున్న మరో 13 మంది అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
టీఎస్ బీ-పాస్ చట్టానికి విరుద్ధంగా ఇండ్ల నిర్మాణ అనుమతుల జారీలో జాప్యం చేసిన 29 మంది మున్సిపల్ అధికారులకు ప్రభుత్వం రూ.3 వేల చొప్పున జరిమానా విధించింది.
సీఎం కేసీఆర్ పేద, రైతు పక్షపాతిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆసరా పథకంతో పే దల జీవన ప్రమాణాల్లో పెనుమార్పు వచ్చింది. గతంలో నెలకు రూ.200 మాత్రమే పింఛన్ అం దేది. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ రెట్టింపు చేశ�
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఎస్యూపీ) నియంత్రణను సమర్థంగా అమలు చేసి, ఎస్యూపీ రహితంగా తీర్చిదిద్దిన పట్టణాలకు బహుమతులు ఇవ్వనున్నట్టు మున్సిపల్శాఖ, కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించాయి.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. శేర�