Yashasvi Jaiswal: టీమిండియా ఓపెనర్ జైస్వాల్ ఇప్పుడు స్వదేశీ క్రికెట్లో కొత్త జట్టుకు ఆడనున్నాడు. అతను ముంబై టీంను వీడనున్నాడు. వచ్చే సీజన్లో గోవా తరపున ఆడేందుకు అతను ప్లాన్ చేస్తున్నాడు.
Delivery Boy Miraculously Escapes | ఒక రోడ్డుపై పెద్ద చెట్టు పడింది. అయితే స్కూటర్పై వెళ్తున్న డెలివరీ బాయ్ మృత్యువు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింద�
దొంగతనం చేయడంలో ముంబైలో శిక్షణ పొంది పలు దొంగతనాలు చేసిన ఓ వ్యక్తి.. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. కేపీహెచ్బీ కాలనీ పరిధిలో దొంగిలించిన 6 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకొని అతడిని రిమాండ్ క�
Aishwarya Rai| ఇటీవల రోడ్డు ప్రమాదాలకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వింటున్నాం. సెలబ్రిటీలు కూడా రోడ్డు ప్రమాదాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. కొద్ది రోజు
బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాతలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలికి తెలిపిన వివరాల ప్రకారం, నిరుడు రాష్ట్రంలో 2,706 మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే, రోజుకు సగ�
డీజిల్ అక్రమ రవాణాతో (Illegal Diesel Sale) దళారులకు కాసుల పంట పండుతోంది. రాష్ట్రాల సరిహద్దు జిల్లాల కేంద్రంగా ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది.
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ నగరం మరోసారి మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా నిలిచింది. 2024-25 శీతాకాలంలో (అక్టోబర్ నుంచి జనవరి 31 వరకు) ఢిల్లీలో సగటు పీఎం 2.5 స్థాయి క్యూబిక్ మీటర్కు 715 మైక్రోగ్రాములుగా రికార్డయ్యింది. ఇ
ముంబైకి చెందిన పరిశోధకులు బ్లడ్ క్యాన్సర్కు సరికొత్త చికిత్సను కనుగొన్నారు. బ్లడ్ క్యాన్సర్కు చెక్ పెట్టేందుకు జీన్ థెరపీని అభివృద్ధి చేశారు. సీఏఆర్ టీ-సెల్ థెరపీగా పిలుస్తున్న దీని ద్వారా భార
Traffic Crackdown | రంగుల పండుగ హోలీ (Holi)ని దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఇక హోలీ సందర్భంగా ముంబై (Mumbai) పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Crackdown) విధించారు.
దేశంలోని 55 శాతం మంది టెకీలు, వ్యాపారవేత్తలు నిద్రలేమితో బాధపడుతున్నారు. పని ఒత్తిడితో ఆయా రంగాలవారు నిద్రకు దూరమవుతున్నారని ‘టై గ్లోబల్ అండ్ హార్ట్ఫుల్నెస్' సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
నాటి యువతరం కలలరాణి కాజోల్ ఇప్పుడు బీ టౌన్లో చర్చనీయాంశంగా నిలిచారు. తన అయిదు కార్ల పార్కింగ్ కోసం 30కోట్లతో ఆమె ఓ స్థలాన్ని కొనుగోలు చేయటమే ఈ చర్చకు ప్రధాన కారణం.
ఉచితాల ద్వారా పేదరికం పోదని, అలా ప్రయత్నించిన దేశాలు విఫలమయ్యాయని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అన్నారు. దేశంలో ఉచితాల ద్వారా కాదు.. వినూత్న వ్యవస్థాపకులు సృష్టించే ఉద్యోగాలు పేదరికం తొలగింపునకు సహాయపడతాయని
Air India | దేశంలో బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. తాజాగా ముంబై నుంచి న్యూయార్క్ (Mumbai - New York Flight) వెళ్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానానికి బెదిరింపులు వచ్చాయి.