WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్కు ముహూర్తం ఖారారైంది. మెగా వేలం రోజునే టోర్నీ ఆరంభ తేదీని బీసీసీఐ వెల్లడించింది. ఊహించినట్టుగానే జనవరిలోనే నాలుగో సీజన్ ప్రారంభం కానుంది.
Girl Pushed Into Prostitution By Mother | ఒక బాలికను ఆమె తల్లి, పొరుగు వ్యక్తి కలిసి వ్యభిచారంలోకి నెట్టారు. ఆమె ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. భరించలేని ఆ బాలిక తన టీచర్కు ఈ విషయం చెప్పింది. దీంతో స్కూల్ అధికారుల సమాచారంతో పోలీ�
T20 World Cup 2026 : క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పురుషుల పొట్టి ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పటికే ఇరుదేశాల్లో వేదికలు ఖరారు చేసిన అంతర్జాతీయ �
Shubman Gill: దక్షిణాఫ్రికాతో గౌహతిలో జరిగే రెండో టెస్టుకు కెప్టెన్ గిల్ దూరం అయ్యాడు. అతన్ని జట్టు నుంచి రిలీజ్ చేశారు. మెడ నొప్పి కారణంగా అతన్ని పక్కనపెట్టేశారు. దీంతో ఇవాళ అతను చికిత్స కోసం ముంబైక�
శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు వంటి ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించినపుడు అధికారులు గౌరవప్రదంగా ప్రవర్తించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
Mumbai police | దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ఒంటరిగా కనిపించిన మహిళ (lone woman)ను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు.
WPL 2026 : మహిళల క్రికెట్ను కొత్త పుంతలు తొక్కించిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) మరో ఎడిషన్కు సిద్దమవుతోంది. మూడు సీజన్లుగా అభిమానులను స్టేడియాలకు రప్పించిన ఈ మెగా టోర్నీ నాలుగో సీజన్ జనవరిలోనే ప్రారంభం కానుంది.
ఆర్థిక రాజధాని ముంబై.. ఆనందకరమైన నగరంగా నిలవడం గొప్ప విషయమని అంటున్నదని బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్. తాజాగా, టైమ్ అవుట్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘సిటీ లైఫ్ ఇండెక్స్-2025’లో ఆసియాలోనే అత్యంత సంతో
Sena leader Sells footpath | పానీపూరీ విక్రేతను శివసేన నేత మోసగించాడు. ఫుట్పాత్లోని కొంత స్థలాన్ని రూ.3 లక్షలకు అమ్మాడు. ఈ ఒప్పందానికి సంబంధించి బాండ్ పేపర్పై సంతకం కూడా చేశాడు. రెండేళ్ల తర్వాత మోసపోయినట్లు తెలుసుకున�
Rohit Sharma | టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలో జరుగనున్నవ విజయ్ హజారే ట్రోఫీలో అందుబాటులో ఉంటాడని, ముంబయి క్రికెట్ అసోసియేషన్కి సమాచారం అందించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, మీడియా నివేదికలను ఎ
Bomb Threats | కారు బాంబు పేలుడుతో ఢిల్లీ నగరం ఒక్కసారిగా వణికిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో 20 మందికిపైగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు ఉగ్రకుట్రగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ �
Ganja | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జీఆర్పీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఒడిశాలోని రాయగడ నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబై నగరానికి భారీగా గంజాయి తరలిస్తు�