బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాతలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలికి తెలిపిన వివరాల ప్రకారం, నిరుడు రాష్ట్రంలో 2,706 మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే, రోజుకు సగ�
డీజిల్ అక్రమ రవాణాతో (Illegal Diesel Sale) దళారులకు కాసుల పంట పండుతోంది. రాష్ట్రాల సరిహద్దు జిల్లాల కేంద్రంగా ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది.
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ నగరం మరోసారి మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా నిలిచింది. 2024-25 శీతాకాలంలో (అక్టోబర్ నుంచి జనవరి 31 వరకు) ఢిల్లీలో సగటు పీఎం 2.5 స్థాయి క్యూబిక్ మీటర్కు 715 మైక్రోగ్రాములుగా రికార్డయ్యింది. ఇ
ముంబైకి చెందిన పరిశోధకులు బ్లడ్ క్యాన్సర్కు సరికొత్త చికిత్సను కనుగొన్నారు. బ్లడ్ క్యాన్సర్కు చెక్ పెట్టేందుకు జీన్ థెరపీని అభివృద్ధి చేశారు. సీఏఆర్ టీ-సెల్ థెరపీగా పిలుస్తున్న దీని ద్వారా భార
Traffic Crackdown | రంగుల పండుగ హోలీ (Holi)ని దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఇక హోలీ సందర్భంగా ముంబై (Mumbai) పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Crackdown) విధించారు.
దేశంలోని 55 శాతం మంది టెకీలు, వ్యాపారవేత్తలు నిద్రలేమితో బాధపడుతున్నారు. పని ఒత్తిడితో ఆయా రంగాలవారు నిద్రకు దూరమవుతున్నారని ‘టై గ్లోబల్ అండ్ హార్ట్ఫుల్నెస్' సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
నాటి యువతరం కలలరాణి కాజోల్ ఇప్పుడు బీ టౌన్లో చర్చనీయాంశంగా నిలిచారు. తన అయిదు కార్ల పార్కింగ్ కోసం 30కోట్లతో ఆమె ఓ స్థలాన్ని కొనుగోలు చేయటమే ఈ చర్చకు ప్రధాన కారణం.
ఉచితాల ద్వారా పేదరికం పోదని, అలా ప్రయత్నించిన దేశాలు విఫలమయ్యాయని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అన్నారు. దేశంలో ఉచితాల ద్వారా కాదు.. వినూత్న వ్యవస్థాపకులు సృష్టించే ఉద్యోగాలు పేదరికం తొలగింపునకు సహాయపడతాయని
Air India | దేశంలో బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. తాజాగా ముంబై నుంచి న్యూయార్క్ (Mumbai - New York Flight) వెళ్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానానికి బెదిరింపులు వచ్చాయి.
Labourers Suffocate To Death | వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరాడక నలుగురు కార్మికులు మరణించారు. మరో వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Viral video | మహిళ కదులుతున్న రైలు (Moving train) నుంచి దిగే ప్రయత్నంలో పట్టుతప్పి ప్లాట్ఫామ్పై పడిపోయింది. మహిళ పడుతుండగా గమనించిన రైల్వే కానిస్టేబుల్ (Railway Constable) పరుగున వెళ్లి ఆమెను పక్కకు లాగేశాడు. దాంతో ఆ మహిళ ప్రాణాల
హిందీ సినిమాలో నటించేందుకు ముంబై వచ్చిన హాలీవుడ్ నటిపై అత్యాచారం జరగడం తీవ్ర సంచలనంగా మారింది. శనివారం ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు మలాడ్ ప్రాంతంలో నివసి�
భార్య వేధింపులకు మరో భర్త తన జీవితాన్ని ముగించాడు. నిశాంత్ త్రిపాఠీ (41) సూసైడ్ నోట్ను తాను పని చేస్తున్న కంపెనీ వెబ్సైట్లో పోస్ట్ చేసి, హోటల్ గదిలో గత శుక్రవారం (ఫిబ్రవరి 28) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ త�