విజయ్ హజారే వన్డే టోర్నీలో పంజాబ్ ఒక్క పరుగు తేడాతో ముంబైపై ఉత్కంఠ విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై 26.2 ఓవర్లలో 215 స్కోరుకు ఆలౌటైంది.
Sarfaraz Khan: అభిషేక్ శర్మ వేసిన ఓ ఓవర్లో 30 రన్స్ బాదాడు సర్ఫరాజ్ ఖాన్. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి టోర్నీ చరిత్రలోనే కొత్త రికార్డు నెలకొల్పాడు. కానీ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లో ముంబై జట్టు ఒక్క
వేల మంది అమాయక పెట్టుబడిదారులను బురిడీ కొట్టించి దాదాపు రూ.792 కోట్ల మోసానికి పాల్పడిన ఫాలన్ ఇన్వాయిస్ డిసౌంటింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అమర్దీప్ కుమార్ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశ�
ONGC Experts: అంబేద్కర్ జిల్లా మలికిపురం మండలంలోని మోరి-5 డ్రిల్లింగ్ సైటులో సోమవారం భారీ స్థాయిలో అగ్నిజ్వాలలు ఎగిసిపడిన విషయం తెలిసిందే. 25 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతున్న ఆ మంటల్ని ఆర్పేందుకు ఓఎన్�
Service Charge | భోజన బిల్లులో సర్వీస్ చార్జీని వసూలు చేసిన ముంబైలోని ఒక రెస్టారెంట్కు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ రూ.50,000 జరిమానా విధించింది. బోరా రెస్టారెంట్ను నిర్వహిస్తున్న చైనా గేట్ రెస్టారె
Woman chops off Lover private parts | న్యూఇయర్ సెలబ్రేషన్ కోసం ఒక మహిళ తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. పెళ్లి కోసం ఒత్తిడి చేయడంతో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ ప్రియుడి ప్రైవేట్ భాగాలను కత్తితో కోస�
2027, ఆగస్టు 15న దేశంలో తొలి బుల్లెట్ రైలును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం వెల్లడించారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు వచ్చే ఏడాద�
ముంబయి నగరంలో ఓ బస్సును రివర్స్ చేస్తుండగా అది పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు పాదచారులు ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి నగరంలోని భాందూ�
Digital Arrest: సీజేఐ చంద్రచూడ్ అని చెప్పి ఓ సైబర్ నేరస్థుడు ఓ మహిళను డిజిటల్ అరెస్ట్ చేశారు. దీంతో ఆ ముంబై మహిళ రూ.3.71 కోట్లు కోల్పోయింది. ఈ ఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Air India | ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు, ముంబై నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు డైరెక్ట్ విమాన సర్వీసులను నిలివేసింది. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి నాన్ స్టాప్ విమాన సర్వీసులను నిలిపివేస్త�