Labourers Suffocate To Death | వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరాడక నలుగురు కార్మికులు మరణించారు. మరో వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Viral video | మహిళ కదులుతున్న రైలు (Moving train) నుంచి దిగే ప్రయత్నంలో పట్టుతప్పి ప్లాట్ఫామ్పై పడిపోయింది. మహిళ పడుతుండగా గమనించిన రైల్వే కానిస్టేబుల్ (Railway Constable) పరుగున వెళ్లి ఆమెను పక్కకు లాగేశాడు. దాంతో ఆ మహిళ ప్రాణాల
హిందీ సినిమాలో నటించేందుకు ముంబై వచ్చిన హాలీవుడ్ నటిపై అత్యాచారం జరగడం తీవ్ర సంచలనంగా మారింది. శనివారం ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు మలాడ్ ప్రాంతంలో నివసి�
భార్య వేధింపులకు మరో భర్త తన జీవితాన్ని ముగించాడు. నిశాంత్ త్రిపాఠీ (41) సూసైడ్ నోట్ను తాను పని చేస్తున్న కంపెనీ వెబ్సైట్లో పోస్ట్ చేసి, హోటల్ గదిలో గత శుక్రవారం (ఫిబ్రవరి 28) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ త�
Fire Breaks Out On 42nd Floor | ఎత్తైన టవర్లోని 42వ అంతస్తులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్నిమాపక బృందాలు వెంటనే అక్కడకు చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ముందు జాగ్రత్తగా ఆ అంతస్తులోని నివాసితు�
కంటెంట్ క్రియేటర్ దివ్య ఫొఫానీ అరుదైన సాహసం చేశారు. కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించేందుకు కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా పూర్తిగా అపరిచితుల దాతృత్వంపై ఆధారపడి ముంబై నుంచి మహాకుంభ్కు సుదీర్ఘ ప
రంజీ సీజన్ 2025లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఫైనల్ చేరాలంటే కొండంత లక్ష్యాన్ని కరిగించాల్సి ఉంది. నాగ్పూర్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో ఆ జట్టు ఎదుట విదర్భ 406 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశి�
అంతరిక్షంలో గతితప్పి దూసుకొస్తున్న ‘2024 వైఆర్4’ అనే గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశాలు మరింతగా పెరిగాయి. ఆ ఆస్టరాయిడ్ గమనం ప్రకారం.. భూమిని ఢీకొట్టే అవకాశం 3.1 శాతం పెరిగింది.
రంజీ ట్రోఫీ-2024 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ముంబైకి షాకిచ్చేందుకు విదర్భ అన్ని అస్ర్తాలనూ సిద్ధం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్లో రహానే సేనను 270 పరుగులకే ఆలౌట్ చేసి 113 పరుగుల భారీ ఆధిక్యాన
Tesla in India | అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రికల్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా భారత్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, టెస్లా సీఈవో ఎలాన్ మధ్య ఇటీవల సమావేశ�
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్) రెండో సీజన్ విజేతగా మాఝి ముంబై నిలిచింది. పూణెలోని దాదోజీ కొండదేవ్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ముంబై.. శ్రీనగర్ కి వీర్ను మూడు వికెట్ల తేడాతో ఓడ�
New India Co-op Bank | కో ఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. దీంతో ఖాతాదారులు ఆందోళన చెందారు. పెద్ద సంఖ్యలో ఆ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ �
వారానికి 70 గంటలు పని చేయాలని, 90 గంటలు పని చేయడంతో పాటు ఆదివారాలూ ఆఫీసులకు రావాలని పెద్ద కంపెనీల బాసులు చెప్తుంటే.. రెడ్ ఇన్ ది వైట్ అనే యాడ్ ఏజెన్సీ టైమ్కు పని ముగించాలనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్