ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్తో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ముంబై 4 వికెట్లతో గెలుపొందింది. 219 పరుగుల ఛేదనలో ఆల్రౌండర్�
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 219 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. శార్దుల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో రోహిత్ శర్మ(35) ఔట�
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో మరికాసేపట్లో ఆసక్తికర సమరం జరగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్, మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోనిచెన్నై సూపర్ కింగ్స్ అమీత
రాజస్థాన్పై రోహిత్సేన గెలుపు రాణించిన డికాక్ రెండు వరుస పరాజయాల తర్వాత డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో రాజస్థాన్ను చిత్తుచేసి గాడిలో పడింది. బ్యాటింగ్
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో బౌలింగ్, బ్యాటింగ్లో గొప్ప ప్రదర్శన చేసిన ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. గురువారం అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై 7 వికెట్ల
ఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం దిశగా సాగుతోంది.రాజస్థాన్ నిర్దేశించిన 172 పరుగుల ఛేదనలో ముంబై 13 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి111 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ �
ఢిల్లీ: ఐపీఎల్ 2021లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ అదరగొట్టారు. బ్యాట్స్మెన్ సమిష్టిగా రాణించడంతో 20 ఓవర్లలో రాజస్థాన్ 4 వికె
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా అరుణ్జైట్లీ స్టేడియంలో మరికాసేపట్లో ఆసక్తికర పోరు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్�
ముంబైపై 9 వికెట్లతో గెలుపు రాణించిన షమీ, బిష్ణోయ్, రాహుల్ పరీక్ష పెడుతున్న పిచ్పై హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఆకట్టుకున్నా.. సహచరులు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైన ముంబై ఇండియ�
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ(63: 52 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధ�
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దీపక్ హుడా వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ క్వింటన్ డికాక్(3) ఔటయ్యాడు. తర్వాతి ఓవ�
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా చెపాక్ మైదానంలో కేఎల్ రాహుల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్, రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ మరికాసేపట్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. రెండు జట్లు కూడా తమ చ�
చెన్నై: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు రూ. 12 లక్షల జరిమానా పడింది. మంగళవారం ఢిల్లీతో మ్యాచ్లో ముంబై జట్టు స్లో ఓవర్ రేట్కు పాల్పడటంతో ఐపీఎల్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సీజన్లో మ�
చెన్నై : ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు 12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా అతనికి ఆ ఫైన్ వేశారు. చెన్నైలో నిన్న రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యా�