ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు ప్రతీక్ యాదవ్(38) బుధవారం ఉద యం లక్నోలోని ఓ సివిల్ దవాఖానలో కన్నుమూశారు. వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపిన వివరాల ప్రకారం సమాజ్వాదీ పార్ట
Prateek Yadav: ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య కుమారుడు ప్రతీక్ యాదవ్ మృతి చెందారు. ఆయన గత కొన్నాళ్ల నుంచి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. అయితే అనుమానాస్పద రీతిలో ప్రతీక్ యాదవ్ మృతిచెందారు.
గత లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ అంతటా బీజేపీ వేవ్ కనిపించినా, మైన్పురి లోక్సభ నియోజకవర్గంలో మాత్రం ఎస్పీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ విజయం సాధించారు. ఈ సారి ఎలాగైనా ఎస్పీ కంచుకోటను బద్ధల�
యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్ధాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) ఆరడుగుల ఎత్తైన విగ్రహాన్ని అనుమతి లేదంటూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు.
Tej Pratap Yadav: కలలో కనిపించిన ములాయం సింగ్ యాదవ్ ఆయన చేతి వాచీని తనకు బహుమతిగా ఇచ్చారని తేజ్ ప్రతాప్ యాదవ్ తెలిపారు. దీంతో భావోద్వేగం చెందిన తాను ఏడ్చినట్లు చెప్పారు. ఇది చూసి నేతాజీ కళ్లలో కూడా నీళ్లు వచ్చ�
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్కు కేంద్రం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించడంపై ఆ పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మరణానంతరం ఈ అవార్డు ఇవ్వడం ద్వారా ములాయం స్థాయిని,
Rahul Gandhi | సోషలిస్టు యోధుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ భౌతికకాయానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నివాళులర్పించారు. పార్థిదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలిఘటించారు. అనంతరం ఆయన కుటు�
Samajwadi Party | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీపార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్పురి లోక్సభ స్థానానికి ఆయన కోడలు డింపుల్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు సమాజ్ వాదీ పార్ట�
Bypolls | ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఒక లోక్సభ, ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక నగారా మోగింది. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకులు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్యాదవ్కు కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు అశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు పలికారు. ఆయన స్వగ్రామమైన సైఫైలో మంగళవారం స�
CM KCR | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఉత్తరర్పదేశ్లోని ఇటావా జిల్లాలో ఉన్న ములాయ