Mulayam Singh Yadav | సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ ఆరోగ్యంగా ఇంకా విషమంగానే ఉన్నది. అనారోగ్య కారణాలతో ఆయన గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరగా.. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా వి�
Minister KTR | అనారోగ్యానికి గురై ఐసీయూలో చికిత్స పొందుతున్న సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ మేరకు
CM KCR | సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు ములాయం సింగ్ యాదవ్ ఇటీవల అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోమవారం ఆయన ఆరోగ్యంపై ఆరా
ములాయం సింగ్ యాదవ్ కొన్ని వారాలుగా ఆయన మేదాంత హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆదివారం ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఐపీయూ వార్డులో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
యూపీలో నిరుద్యోగ సమస్య తీవ్రతను కేవలం సమాజ్వాదీ పార్టీయే లేవనెత్తుతోందని ఆ పార్టీ వ్యవస్ధాపకుడు, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అన్నారు. తమ పార్టీ నిరంతరం పేదలు, యువత, అణగారిన వర్గాల సంక్
లక్నో: ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నానని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు, ఆ పార్టీ ఎంపీ ములాయం సింగ్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఎన్నికల ప్రచారం
Aparna yadav | ఎవరు ఆ చిన్న కోడలు అనుకుంటున్నారా..? ఆమె సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్. రెండు రోజుల క్రితం ఆమె బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అనంత�
UP Polls| ఎట్టకేలకు సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పోటీ చేసే స్థానం ఫిక్స్ చేసింది పార్టీ. మెయిన్పురిలోని కర్హల్ స్థానం నుంచి అఖిలేశ్ బరిలోకి దిగుతున్నారని పార్టీ గురువారం
Lucknow | సమాజ్వాదీ పార్టీ మార్గదర్శకుడు, మాజీ సీఎం ములాయం యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరారు. దీంతో యూపీ రాజకీయాలు వేడెక్కాయి. అయితే ఇదే విషయంలో
Mulayam Singh Yadav's daughter-in-law Aparna Yadav joins BJP | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంతి, సమాజ్వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ బుధవారం బీజేపీ పార్టీలో చేరారు. ఆ పార్టీ కార్యాలయంలో బిహార్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రస�