హైదరాబాద్ : అనారోగ్యానికి గురై ఐసీయూలో చికిత్స పొందుతున్న సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ములాయం ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారని తెలిపారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్కు కేసీఆర్ ఫోన్ చేశారని పేర్కొన్నారు. ఆస్పత్రి పాలైన ములాయం సింగ్ యాదవ్ త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించినట్లు కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Telephoned UP Former Chief Minister Sri @yadavakhilesh Ji and enquired about the well-being of Hon’ble Mulayam Singh Ji who is hospitalised
My best wishes & prayers for Sri Mulayam Ji’s speedy recovery
— KTR (@KTRTRS) October 3, 2022