ఉద్యమాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ఎస్సీ వర్గీకరణ సాధించిన ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాజ్యాధికార సాధనకు మాదిగలంతా ఏకమవ్వాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపుని�
మాదిగ దండోరా మాదిగల ఉపకులాల ఆత్మగౌరవాన్ని పెంపొందించిందని ఎమ్మార్పీఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చింతాబాబు మాదిగ అన్నారు. దండోరా 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోదాడలో జెండా ఆవిష్కరించారు.
బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా వాడవాడలా ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ వేడుకలను ఎంఆర్పీఎస్ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. బూర్గంపహాడ్ మండల కేంద్రంతో పాటు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, సారపాక, లక్ష్మీపురం, మో�
ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7న పల్లెల్లో మన జెండా పండుగను ఘనంగా జరుపుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపు ఇచ్చారు.
భువనగిరి నియోజవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీలలో మండల అధ్యక్షులను నియమించడంలో కాంగ్రెస్ పా6ర్టీ దళితులకు ఒక అధ్యక్ష పదవి కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దళితులను అవమానప
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీలో మాదిగలకు ఎందుకు స్థానం కల్పించలేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్టీఎస్) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
దళిత క్రైస్తవులపై అమల్లో ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని, లేదా వాటి పరిధి నుండి దళితులను మినహాయించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు పాస్టర్ �
ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు, కాకర్ల గ్రామానికి చెందిన చెంగల గురునాధం ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకున్నాడు. విషయం తెలిసిన
మాదిగ ఉద్యోగులు మీటింగ్ పెట్టుకుంటే ఓర్వలేక వారిపై అనుచిత వాఖ్యలు చేసిన మంద కృష్ణకు 17 ఏండ్ల తరువాత అమరవీరులు గుర్తు కువచ్చారా అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ మండిపడ్డ�
పోలీస్ లాకప్ డెత్ లో మరణించిన కర్ల రాజేశ్ మృతిపై కొనసాగుతున్న విచారణలో జాప్యం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా ఎస్పీ
MRPS | రాజ్యసభ సభ్యుడిగా మాదిగకి అవకాశమివ్వాలన్న డిమాండ్తో ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ కార్యాలయాల ముందు ధర్నాలకు పిలుపునిచ్చారు. ఈ రోజు 3 గంటలకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయాల ముందు ధర్నాక�
MRPS | ఎమ్మార్పీఎస్, ఎస్సీ ఉపకులాల నాయకుల ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని బచ్చన్నపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జాతి లక్ష్యాన్ని సాధించడం కోసం తృణప్రాయంగా తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించి న
పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కర్ల రాజేశ్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసేందుకు ఆలస్యం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో బీబీనగర్ ఎయిమ్స్ వై