న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయిపై దాడి చేయడాన్ని నిరసిస్తూ నవంబర్ 1న ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరగబోయే దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని కాకతీయ యూనివర్సిటీ
ఉద్యమ పోరాటాల వలనే ఎస్సీ వర్గీకరణ సాధించామని కోర్టు కు హాజరైన ఎమ్మార్పీఎస్ నేతలు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన న్యాయస్థాన కోర్టు కు ఎమ్మార్పీఎస్ నేతలు మంగళవారం హాజరయ్యారు.
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్పై దాడికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ గొడిశెల క్రాంతి డిమాండ్ చేశారు.
మాదిగ సమాజాన్ని కించపరిచేలా మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడిపాపయ్య మాదిగ డిమాండ్ చేశారు. బష�
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఆసరా పింఛన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ పెన్పహాడ్ మండలంలో వివిధ గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు పింఛన్దారులు శనివారం వినతి
మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చలో గ్రామ పంచాయతీ కార్యాలయం పిలుపులో భాగంగా దామరచర్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వీహెచ్పీఎస్, ఎంఆర్పీఎస్, చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి (CPHPS) ఆధ�
దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలకు, వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర అన్ని రకాల చేయూత పెన్షన్లు రూ.4 వేలకు పెంచాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగ�
MRPS | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన పించన్ డబ్బుల పెంపు హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ తాండూర్ మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ జ్యోత్స్నకు ఎమ్మ
దివ్యాంగుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ మునుగోడు మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తాసీల్దార్ కార్యాలయం ముందు దివ్యాంగులు, పెన్షదారులు నిరసన తెలిపారు. తాసీల్దార్ నరేశ్కు వినతిపత్రం
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన పెన్షన్ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రవి అన్నారు. సోమవారం తహసీల్దార్కు వికలాంగులతో కలిసి వినతిపత్రం ఇచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాకముందు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్, దివ్యాంగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు .
పింఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నాయకులు, వృద్ధులు భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసీల్దా�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఎంఆర్పీఎస్ చండూరు మండల అధ్యక్షుడు ఆకారపు యేసు మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాద�
సాధారణ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగులకు రూ.6వేలు పెన్షన్, వృద్ధులు, వితంతు ఒంటరి మహిళలకు రూ.4వేలు ఇతర రుగ్మతలు ఉన్న వారికి రూ.15 వేల పింఛన్ పెంచి ఇస్తామని చెప్పిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్
Mandakrishna Madiga | తెలంగాణలో పింఛన్లు పెంచే వరకు ప్రభుత్వంపై ఉద్యమాలు చేపడుతూనే ఉంటుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు .