కంటోన్మెంట్ బోర్డు పరిధిలో తొలగించిన ఓట్లను పునరుద్ధ్దరించాలని కోరుతూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ నేతృత్వంలో శుక్రవారం చేపట్టిన బోర్డు కార్యా�
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటివ్ పార్టీ సహా, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం ఈనెల 10న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్నది.
women bodybuilders: మహిళా బాడీబిల్డర్లు ఓ ఈవెంట్లో హనుమాన్ ఫోటో ముందు ఫోజులిచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. దీనిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య వాగ్వాదం నడుస్తోంది.
మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలడంతో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో ఓ వ్యక్తి మరణించాడు. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని బాద్నగర్ పట్టణంలో ఈ విషాద ఘటన వెలుగుచూసింది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాన్ని గమనించిన దేశ ప్రజలందరూ సీఎం కేసీఆర్ పాలనవైపు చూస్తున్నార�
తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సముద్రాల వేణుగోపాలాచారి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభు త్వం ఉత్తర్వులను వెలువరించింది. మూడు సార్లు ఎం పీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా, కేంద�
తెలంగాణలో ఎనిమిదేండ్ల క్రితం చాలామటుకు సాగు భూములు దుమ్ము రేగుతూ, బీడువారి కనిపించేవి. ఈ ఎనిమిదేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలతో నేడు ఎటుచూసినా భూములన్నీ పచ్చని పంట పొలాలతో ఆహ్లాదాన్�
పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీగా ఖర్చు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ రామ రాజ్యం బాగా ఖరీదైన వ్యవహారమని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర శుక్రవారం కాషాయ పార్టీపై మండిపడ్డారు.
రాష్ట్రంలో మతసామరస్యాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని దుష్టశక్తులు కుట్ర చేస్తున్నాయి. వాటి ఆటలు సాగనివ్వబోం. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు ఎంతో సంయమనంతో ఆ కుట్రను దీటుగా తిప్పికొడుతున్నారు.