BJP Observers: రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో సీఎంలు ఎవరన్న దానిపై క్లారిటీ లేదు. ముఖ్యమంత్రుల విషయాన్ని తేల్చేందుకు ఇవాళ ముగ్గురు పరిశీలకులను బీజేపీ ప్రకటించింది. రాజ్నాథ్
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నపార్టీలు కాంగ్రెస్, బీజేపీకి చెమటలు పట్టిస్తున్నాయి. పైకి ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మధ్య ద్విముఖ పోరుగానే కనిపిస్తున్నప్పటికీ, చిన్నచిన్న పార్టీలు ఎక్కడ తమ క
ఎన్నికల వేళ మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఉచితాలు పంపిణీ చేస్తున్నట్టు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై నాలుగు వారాల్లో స్పందన తెలపాలని మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలతోపాటు క
Fight between Minister, MP | మంత్రి, ఎంపీ గొడవపెట్టుకుని అడ్డుచెప్పబోయిన జిల్లా కలెక్టర్ను తోసిపడేశారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు సంబురంగా సాగుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన పట్టణ ప్రగతి పండుగలా సాగింది. పలు చోట్ల ట్రాక్టర్లతో ర్యాలీలు తీశారు.
2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పోటీ చేయకుంటే తాము మధ్యప్రదేశ్, రాజస్ధాన్లో పోటీకి దూరంగా ఉంటామని ఆప్ (AAP) ప్రతిపాదించింది.
దేశ రాజధానిలో తెలంగాణ ఆత్మగౌరవ పతాక సగర్వంగా ఎగిరింది. గులాబీ జెండా రెపరెపలాడింది. పట్టుదల, దూరదృష్టి, నిబద్ధత కలిగిన బీఆర్ఎస్.. తెలంగాణ మాడల్తో దేశ గతిని మార్చే దిశగా అడుగులు వేసింది.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా గురువారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రతినిధుల సభ నూతనోత్సాహాన్ని నింపింది. తెలంగాణ భవన్లో అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సభ అట్టహాసంగా జరిగింది. పార్టీ వర్కింగ్ ప్�
మహిళలపై, వారి వస్త్రధారణపై, ప్రజల ఆహార అలవాట్లపై, కుల మతాలపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతలకు పరిపాటిగా మారింది. క్షేత్రస్థాయి నాయకులు తెలిసో, తెలియకో మాట్లాడి ఉంటారని సరిపెట్టుకోవడానికి కూ
ర్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ ఎంపీలు తమ పోరాటం కొనసాగిస్తున్నారు. అదానీ-హిండెన్బర్గ్ నివేదిక వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ధరల పెరుగుదల