మధ్యప్రదేశ్కు చెందిన 15 మంది కుటుంబ సభ్యులు ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్దహా జలపాతం వద్దకు ఆదివారం పిక్నిక్కు వెళ్లారు. జలపాతంలోని ప్లంజ్పూల్లో స్న
పెండ్లి నాటి ప్రమాణాలకు జీవిత భాగస్వామి మరణంలోనూ ఆయన కట్టుబడి ఉన్నాడు. భార్య లేకుండా తాను జీవితంలో ముందుకు వెళ్లలేనంటూ మరణించిన ఆమె భౌతిక దేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టాడు.
అసదుద్దీన్ ఒవైసీ మహబూబ్నగర్టౌన్, ఆగస్టు 20 : ఆంగ్లేయులను ఎదిరించిన వీరుడు టిప్పు సుల్తాన్ అని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని శన�
దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని పలువురు లోక్సభ ఎంపీలు పేర్కొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజుజు మంగళ
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్ తగిలింది. పార్టీ 18 మంది ఎంపీల్లో 12 మంది తిరుగుబావుటా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓంబిర్లాను కలువనున్నారు. తమను ప్రత్యేక బృందంగా గుర్�
మధ్యప్రదేశ్ రోడ్లపై గోవా స్టైల్ బీచ్ పార్టీ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఇది అక్కడి ప్రభుత్వంపై ఆ రాష్ట్ర ప్రజలు తెలిపిన వెరైటీ నిరసన. వర్షాలకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో రోడ్�
భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్కు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. శుక్రవారం రాత్రి వాట్సాప్ కాల్లో ఓ వ్యక్తి ఆమెకు ప్రాణ హాని తలపెడతామని బెదిరించాడు.