Green India Challenger | రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లోని ప్రశాసన్నగర్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు. అనం�
బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ప్రశంస హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): గ్రీన్ చాలెంజ్ ఒక్క ఇండియాకు మాత్రమే పరిమితం కాకూడదని, ఇది విశ్వవ్యాపితమైనదని, మానవ నాగరికత నడుస్తున్న ప్రతిచ
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో మహాన్యూస్ ఎండీ మారేళ్ల వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ను కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రీన
సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుకుగా ఉండే రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. గిర్ వన్యప్రాణి సంరక్షణ పార్కులోని వన్యప్రాణుల ఫొటోలను సంతోష్కుమార్ ఆదివారం ట్విట్టర్ల�
గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించి నాలుగేండ్లు పూర్తయిన సందర్భంగా గురువారం సద్గురు జగదీశ్ వాసుదేవ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ గ్రామం గొల్లూరు అర్బన్ ఫారెస్ట్ బ్లా�
Jaggi Vasudev | నేటి నుంచి ఐదో విడుత గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ప్రారంభంకానుంది. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ రోడ్ గొల్లూరు అటవీపార్క్లో ఎంపీ సంతోష్ కుమార్తో కలిసి ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గు�
పర్యావరణ హితం, దేశ వ్యాప్తంగా పచ్చదనం కోరుకుంటూ మొదలైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. వానాకాలం సీజన్ తోనే మొక్కలు నాటే ఉద్యమం మొదలు కాబోతోంది. ఈ నెల 16 న (గురువారం) శంషాబాద్ సమీపంలోన
ప్రకృతి పట్ల మన బాధ్యతను గుర్తు చేసుకుందాం పర్యావరణాన్ని కాపాడుకొనేందుకు నడుం బిగిద్దాం భావి తరాలకు పచ్చని బతుకును ఇద్దాం లేకపోతే కూర్చున్న కొమ్మను నరుక్కొన్నట్టే బ్రహ్మకుమారీల కార్యక్రమంలో ఎంపీ సంత
‘రామయ్య గారు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉన్నది? మీ ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్ గారు వాకబు చేశారు. మీరు త్వరగా కోలుకోవాలి’ అంటూ వనజీవి రామయ్యను రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ మంగళవారం వీడియోకాల్ ద్�
మట్టికి జీవజాలానికి విడదీయలేని అనుబంధం ఉన్నదని, అందుకే మట్టితల్లిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ అన్నారు. గ్రీన్ ఇండియ�
నల్లగొండ : నల్లగొండ పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తొలగించనున్న 50 యేండ్లకు పైగా వయస్సున్న చెట్లకు పునర్జీవనం ప్రసాదించాలని ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ సంకల్పించింది. నల్లగొండ మున్సిపల్ కమిషనర్ అభ్�
గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమంతో పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్.. ప్రజలను ఆలోచింపజేసే ట్వీట్ చేశారు. ఆల్ ఫూల్స్ డేని ఆల్ కూల్ డేగా మారుద్దామని పిలుపు ఇ�