GreenIndia Challenge | విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తన పుట్టినరోజును పురస్కరించుకొని గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు.. బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్
మనం కాపాడే వనాలు భావితరాలకు గొప్ప ఆస్తిగా మిగిలిపోతాయని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula kamalakar) అన్నారు. ఆస్తులు ఇస్తే కరిగిపోతాయని చెప్పారు. వనాలను ఆస్తిగా భావించి భావితరాలకు అందించేందుకు ఎంపీ సంతోష్ కుమార�
సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్న కాలుష్యాన్ని పారద్రోలేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటామని గ్రీన్ ఇండియా చాలెంజ్ (Green India Challenge) సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ (MP Santhosh kumar) �
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వీ. సాయిచంద్ (Sai Chand) హఠాన్మరణం చెందారు. 39 ఏండ్ల సాయిచంద్.. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లా క
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decennial Celebrations) భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా హరితోత్సవం (Harithotsavam) నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ (MP Santhosh kumar) మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్ భగ
ప్రపంచ పర్యావరణ దినోత్సవం(World Environment day) సందర్భంగా హైదరాబాద్ బేగంపేటలోని ఇన్స్టిట్ ఆఫ్ జెనెటిక్స్ క్యాంపస్లో నిర్వహించిన 2కే వాక్ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ (MP Santhosh kumar) ప్రారంభించారు.
Green India Challenge | ప్రముఖ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. ముంబయిలోని గోరేగాన్లోని దాదాసాహెబ్ పాల్కే చిత్రాంగరి ఫిల్మ్ సిటీలో రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్కుమార్తో కలిసి మొక
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఢిల్లీ చేరుకున్నారు. దేశ రాజధానిలోని వసంత్ విహార్లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ భవన్ను (BRS Bhavan) మధ్యాహ్నం 1.05 గంటలకు ప్రారంభించనున్నారు.
ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ భవన్లో (BRS Bhavan) పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth reddy), ఎంపీ సంతోష్ కుమార్ (MP
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభలకు ఎంపీ సంతోష్కుమార్కు ఆహ్వానం అందింది. గురువారం తానా సభ్యులు ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. యూఎస్ఏలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సె�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత దేశంలో రూ.500, రూ.2000 నోట్ల చెలామణి మూడు రెట్లు పెరిగింది. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ సోమవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థి
BRS Protest: బీఆర్ఎస్ ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. అదానీ స్కామ్పై జేపీసీ వేయాలని కోరారు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసనలో కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొన్నద
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం పునర్ నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ సంతోష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొండగట్టు ఆలయాన్ని అను