ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అండగా ఉంటారని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ స్పష్టం చేశారు.
: ఎంపీ సంతోష్కుమార్ ఆర్థిక సాయంతోనే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించినట్టు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేటకు చెందిన బానోతు వెన్నెల తెలిపారు.
MP Santhosh kumar | వేడుక ఏదైనా మొక్క నాటాలనే ఆలోచన ప్రతిఒక్కరిలో తీసుకురావడంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ మొదటి విజయాన్ని సాధించిందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా 20 వేల మొక్కలు నాటిన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లోని ముక్రా (కే) గ్రామస్థులను ఎంపీ సంతోష్కుమార్ అభినందించారు. ఇప్పటికే 80 వేల మొక్కలు నాటి, సంరక్షించడంపై ప్రశంసలు కురి
దేశానికి కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) రైతులు, పింఛన్ దారులు తమవంతుగా టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.
Niharika Konidela | ప్రముఖ నటుడు నాగబాబు కూతురు నిహారికా కొణిదెల గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు.
MP Santhosh kumar | నిత్య జీవితంలో బిజీగా ఉండే మనం వ్యాయామం చేయడం మర్చిపోతున్నామని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలని
మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ సంతోష్ ‘మొక్క-చెక్కు’ పంపిణీ హనుమకొండ, సెప్టెంబర్ 10 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేదవాడి ఆరోగ్యానికి పెద్దపీట వేసినట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�
Green India challenge | రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో టీఈ నటుడు ప్రభాకర్ పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు.