మొక్కలు నాటడం అంటే.. తల్లి ప్రేమను పొందడం వంటిదేనని గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పేర్కొన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహి
హైదరాబాద్ : ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కార్తీకదీపం సీరియల్ నటి అర్చన అనంత్(సౌందర్య) అన్నారు. గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో తన తండ్రి కన్న�
Actor Rajkumar | ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. తాజాగా ప్రముఖ నటుడు రాజ్కుమార్ హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు.
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో సినీ నటుడు మనోజ్ నందం పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగ
PM Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సహా పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు జన్మదిన దిన శుభాకాంక్షలు.
Nataraj master | తెలంగాణను హరితవనంగా తీర్చిదిద్దడానికి ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. ఇందులో భాగంగా డ్యాన్స్ మాస్టర్ నటరాజ్
Satvika jay | ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా కొనసాగుతున్నది. పచ్చదనాన్ని పెంపొందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో సినీనటి సాత్విక జై పాల్గొన్నారు.
Green India Challenge | దేశ రాజధాని ఢిల్లీలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్తో కలిసి లక్షలు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చ్టుటారు. కరోల్ భాగ్ జోన్ నరైనా ఇండ
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలలో వర్షాలకు నేలకొరిగిన మర్రిచెట్టుకు ప్రకృతి ప్రేమికుడు ప్రకాశ్ జీవంపోశారు. మంగళవారం ఆ చెట్టును క్రేన్ల సాయంతో సిరిసిల్లకు తరలించేందుకు ఏర్పాట్లు చే
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో సెహరి సినిమా నటీ నటులు హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి, నిర్మాత అద�
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ (Green India challenge) విజయవంతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి ప్రముఖుల
ట్విట్టర్లో ఎంపీ సంతోష్కుమార్ ఆనందం హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): అటవీ పచ్చదనంలో పదేండ్లలో హైదరాబాద్ 147 శాతం పెరుగుదల సాధించినట్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొనడంతో తన హృదయం ఉ�
Mp Santhosh Kumar | రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ శనివారం మొక్కను నాటి నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ను అరికట్టేందుకు చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా హైదర�