గ్రీన్ ఇండియా చాలెంజ్| ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య పార్కులో మొక్కలు నాటారు.
Telugu Language Day | సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలుగు భాష వికాసం : ఎంపీ సంతోష్ | సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలుగు భాష మరింత వికసిస్తుందని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ అన్నారు. ఆదివారం తెలుగు భాషాదినోత్సవం �
KCR Eco Park in Mahaboob Nagar: మహబూబ్నగర్ జిల్లాలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో 2 కోట్ల 8 లక్షల సీడ్ బాల్స్ చల్లే కార్యక్రమాన్ని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
యూఎన్ ప్రతినిధి ఎరిక్ సొల్హెయిమ్ ప్రశంసలురాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ కృతజ్ఞతలు హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్పై యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిక్యూటివ్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పచ్చదనం రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ఆదిలాబాద్లో 10 లక్షల మొక్కల పెంపకం ఆదిలాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో తెల
నెర్రెలుబారిన నేలతల్లికి చికిత్స చేయడానికి మహామహా వైద్యులంతా తరలివచ్చారు. మనసు నాడి పట్టి ప్రకృతి హృదయ స్పందన విన్నారు. హరితహారమే.. నేలమ్మకు అసలైన ఆభరణమని తేల్చి చెప్పారు. ప్రతి మనిషీ ఒక మొక్క నాటితే అవే
వృక్షాలుగా మారిన హరితహారం మొక్కలు సింగరేణి డైరెక్టర్ బలరాం కృషి ఫలవంతం ఎంపీ సంతోష్కుమార్ హర్షం హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలు నాటి.. అవి వృక్షాలుగా ఎదిగేలా చేసి చి
యాదాద్రి దివ్యక్షేత్రంగా త్వరలో భక్తులకు సాక్షాత్కరించబోతున్నది. సోమవారం సీఎం కేసీఆర్ పర్యటనలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్.. యాదాద్రి కొండను హెలికాప్టర్ నుంచి తన కెమెరాలో బంధించారు. కొ�
అమ్మమ్మ ఊర్లో కేటీఆర్ పాత జ్ఞాపకాలు కరీంనగర్, జూన్ 16 (నమస్తే తెలంగాణ)/బోయినపల్లి: ‘మా తాతకు నేనంటే చాలా ఇష్టం. అమితంగా ప్రేమించేవారు. ప్రతిసారి వేసవి సెలవుల్లో నన్ను తీసుకొచ్చేవారు’ అంటూ మంత్రి కేటీఆర్�
బోయిన్పల్లి: కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆగలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ఊహించని అభివృద్ధి జరుగుతోందని అన్నారు. తెలంగాణను, తెలంగాణ ప్రజ�
అటవీశాఖ, గ్రీన్ చాలెంజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం రాజ్భవన్లో మొక్కలునాటిన ఎంపీ సంతోష్కుమార్ రాజ్యసభ సభ్యుడికి గవర్నర్ అభినందన, సత్కారం ఈ యజ్ఞం మరింత ముందుకుసాగాలని తమిళిసై ఆకాంక్ష అటవీ కళాశాలలో భా�
కరీంనగర్ కార్పొరేషన్ : కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలు, కార్మికులు, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఆలోచనతో ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయ�
PM Praised MP Santhosh: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకున్న తనకు మనసు ఉప్పొంగిందని పేర్కొంటూ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్కు ప్రధాని మోదీ ప్రత్యేకంగా లేఖ రాశారు.