గతంలో ఎంపీగా ఉండి ఏం చేశావంటూ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని స్థానికులతో పాటు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలదీశారు.
ఆర్థిక ప్రయోజనాల కోసమే మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి కాంగ్రెస్లో చేరారని బీజేపీ నేత రఘునందన్రావు విమర్శించారు. వారి ఆర్థిక ప్రయోజనాల చిట్టా రెండు రోజుల్లో బయడపెడతానని హెచ్చరించారు.
Karthik Reddy | చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజిత్ రెడ్డి తన స్వార్థం కోసం కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని వీడి.. కాంగ్రెస్లో చేరార
బీఆర్ఎస్ పార్టీకి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి (MP Ranjith Reddy) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్కు పంపించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట�
ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని న్యాలట గ్రామంలో శివస్వాముల ద్వాదశ జ్యోతిర్లింగాల మహాపడి పూజా కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.
తనకు రాజకీయంగా జన్మనిచ్చిన చేవెళ్ల ప్రాంత ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, పైసలు, పనుల కోసం కాదని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జీ రంజిత్రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి తనప
సినిమాల్లో నటించి..కోట్లు సంపాదించినా రాని ఆనందం పేదలకు సేవ చేస్తేనే వస్తున్నదని ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ అన్నారు. ఏదైనా సమస్య వస్తే ప్రజలు తనకు ఫోన్ చేయాలని, సాయం చేస్తానని చెప్పారు.
రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు మరోసారి కదం తొక్కారు. రైతుకు వెన్నుదన్నుగా నల్లగొండ వేదికగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సభకు దండుగా తరలివెళ్లారు.
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలం దామగుండంలో నేవీ రాడార్ను నిర్మించరాదని, దీన్ని వేరే చోటుకు మార్చాలని చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి శనివారం లోక్సభలో ప్రస్తావించార
Navy Radar Station | చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణం వద్దని.. మరోచోటకు మార్చాలని బీఆర్ఎస్ ఎంపీ జీ రంజిత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కేంద్ర రక�
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని.. ఆ పార్టీని గెలిపిస్తే టేక్ ఇట్ ఈజీ గ్యారెంటీ అంటారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.