నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించ
స్వీయ దర్శకత్వంలో ధృవ వాయు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కళింగ’. బిగ్హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్నారు. ఈ నెల 13న విడుదలకానుంది. మంగళవారం నిర్వహించిన ప్రీరిలీజ్ ఈ�
రేవంత్రెడ్డి పాలన గాడి తప్పిందని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. సోమవా రం సిద్దిపేట ఎన్జీవోస్ భవన్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయ న ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ.. విన�
ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి కోఆర్డినేషన్ మానిటరింగ్ సమావేశాన్ని ఎంపీ అ
జెండా రంగులతో సంబంధంలేకుండా ప్రభుత్వ భూములను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని.. ఎవరైనా అడ్డొస్తే బుల్డోజర్లు వారిపైకి ఎక్కించాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో డెం గీ, ఇతరత్రా జ్వరాలతో దవాఖానల్లో బెడ్లు దొరక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుం టే.. రాష్ట్ర ప్రభుత్వం ఏంచేస్తున్నదని మెదక్ ఎంపీ రఘునందన్రావు ప్రశ్నించారు. పీసీసీల కోసం, మంత్రి పదవుల కోసం ఢిల్�
మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్కు నోటీసులు ఇచ్చిన గంటకే ఎలా కూల్చివేస్తారని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అంత అత్యవసరంగా ఎందుకు కూల్చివేశారని నిప్పులు చెరిగింది.
వ్యాపారాల విషయంలో సీఎం రేవంత్రెడ్డి తమ్ముడికి ఓ న్యాయం, సెబీ చైర్పర్సన్కు ఒక న్యాయమా? అని బీజేపీ ఎంపీ రఘునందన్రావు ప్రశ్నించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని వంద పడకల దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జిల్లాలోని రంగనాయక సాగర్పై ఆదివారం సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హాఫ్ మా రథాన్ రెండో ఎడిషన్ పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. మెదక్ ఎంపీ రఘునందన్, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి,
కేంద్రం బడ్జెట్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు మొండిచేయి దక్కింది. మంగళవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది.
గుంపుమేస్త్రీనని చెప్పుకొనే సీఎం రేవంత్రెడ్డికి ఏడు నెలలైనా పాలనపై పట్టు రాలేదని, ఇంకా తడబడుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్రావు ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లా�
జూలై 1 నుంచి అమల్లోకొస్తున్న కొత్త క్రి మినల్ చట్టాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టి స్ కే సురేందర్ అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం రాజకీయాలకతీతంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్లో రూ.8.5కోట్లత�