త్వరలో నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బీసీ, మహిళా బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరుతూ ఈ నెల 21న బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సంఘం జాతీయ అధ�
రెండు లక్షల కోట్లతో బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద రెండురోజుల పాట�
రెన్సీ నోట్లపై అంబేదర్ ఫొటో ముద్రించాలని, దీనిపై ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ ఆర్ కృష్ణయ్య, కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్�
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
దేశ అత్యున్నత న్యాయస్థానం స్వయంగా రిజర్వేషన్లు ఏ మేరకైనా కల్పించుకోవచ్చని, సమాజం మారుతున్నదని స్పష్టం చేసిన నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ఉన్న అడ్డంకులేమిటని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్ష�