‘హైకోర్టు స్టే ఇచ్చింది.. సుప్రీంకోర్టులో కేసు తేలిపోయింది.. ఇక ఉద్యమమే మిగిలింది. రాష్ట్రంలోని రెండున్నర కోట్ల మంది బీసీలు ఒక్కటవ్వాలి. పోరుబాట పట్టాలి’ అని రాజ్యసభ సభ్యుడు, బీసీ నేత ఆర్ కృష్ణయ్య, మరో బీ�
: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అల్లావుద్దీన్ అద్భుత దీపం తరహాలో చెప్తే బీసీలకు రిజర్వేషన్లు సాధ్యాంకావని, భూకంపం పుట్టించి.. మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే బీసీలకు 42 శాతం కోటా సాధ్యమని మాజీ మంత్ర�
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పే బీజేపీలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ పరువును బజారుకీడుస్తున్నాయి. 18న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన బీసీ బంద్కు మద్దతు కోరుతూ బీజేపీ రాష్ట�
దశాబ్దాలుగా పోరాటాలు నిర్వహించి రిజర్వేషన్లు సాధించుకునే తరుణంలో ఆ ఫలాలు దక్కకుండా చేస్తున్నారని, సంఘటితంగా ఉద్యమించి హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణ య్య అన్నారు. లక్డ�
వెంకట రాజయ్య పుట్టుకతోనే నాయకుడు. జడ్పీహెచ్ఎస్ తరిగొప్పుల పాఠశాల విద్యార్థి నాయకుడిగా ఏకగ్రీవ ఎన్నికే అందుకు తార్కాణం. పదిలో ఉత్తమ శ్రేణితో ఉత్తీర్ణుడై ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు పయనమయ్యారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి త చేస్తున్న బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు బీసీ సంఘం నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. తెలంగాణ జాగృతి, య
సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీసీలను మరోమారు మోసం చేయకుండా 42 శాతం రిజర్వేషన్లపై చట్టం చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని లేదంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బీసీ సంక్షమే సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆ�
కాంగ్రెస్ పాలకులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ.. ఢిల్లీకి మూటలు పంపుతున్నారే తప్ప విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు బకాయిలు చెల్లించడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో 20న కలెక్టరేట్ల ము ట్టడి చేపట్టనున్నట్టు రాజ్యసభ సభ్యుడు, జా తీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తె�
పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు ఇచ్చే ఉపకా ర వేతనాలను తక్షణమే పెంచాలని, ఈ డిమాండ్ న్యాయ సమ్మతమేనని, విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలను కూడా పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షు డు, ఎంపీ ఆర్.క
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో యుద్ధమే జరుగుతుందని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు.
BC Dharna | జన గణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో వెంటనే కులగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికలపై సీఎం ప్రత్యేకంగా సమీక్షించిన నేపథ్యంలో కృష్ణయ్య స్పందించారు.