బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు సాధించేవరకూ తమ పోరాటం ఆగదని బీసీ జాక్ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య స్పష్టంచేశారు. అందులో భాగంగానే ఈ నెల 10న ఓబీసీ జాతీయ సెమినార్ నిర్వహించాలని ‘చలో ఢిల్లీ’ కార్యక్�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు మొండి చెయ్యి చూపిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 46ను ఉపసంహరించుకుంటున్నట్టు మంత్రివర్గ సమావేశంలో ప్రకటించాలని 100 బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి.
కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పిస్తామని ఆశలు రేపి, ఇప్పుడు 46 జీవోను జారీ చేసి ,పాత రిజర్వేషన్ పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్తామని బీసీ ద్ర�
బీసీలకు ఇచ్చిన హామీ ముఖ్యమా? కేంద్రం ఇచ్చే రూ.మూడు వేల కోట్లు ముఖ్యమా? అనేది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తేల్చుకోవాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని బీసీ సంఘాల జాక్ చైర్మన్, ఎంపీ ఆర్ కృ�
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని, చట్టసభల్లో 50% రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయిలో ఉద్యమించాలని బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపు ఇచ్చారు. సోమవా
‘హైకోర్టు స్టే ఇచ్చింది.. సుప్రీంకోర్టులో కేసు తేలిపోయింది.. ఇక ఉద్యమమే మిగిలింది. రాష్ట్రంలోని రెండున్నర కోట్ల మంది బీసీలు ఒక్కటవ్వాలి. పోరుబాట పట్టాలి’ అని రాజ్యసభ సభ్యుడు, బీసీ నేత ఆర్ కృష్ణయ్య, మరో బీ�
: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అల్లావుద్దీన్ అద్భుత దీపం తరహాలో చెప్తే బీసీలకు రిజర్వేషన్లు సాధ్యాంకావని, భూకంపం పుట్టించి.. మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే బీసీలకు 42 శాతం కోటా సాధ్యమని మాజీ మంత్ర�
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పే బీజేపీలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ పరువును బజారుకీడుస్తున్నాయి. 18న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన బీసీ బంద్కు మద్దతు కోరుతూ బీజేపీ రాష్ట�
దశాబ్దాలుగా పోరాటాలు నిర్వహించి రిజర్వేషన్లు సాధించుకునే తరుణంలో ఆ ఫలాలు దక్కకుండా చేస్తున్నారని, సంఘటితంగా ఉద్యమించి హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణ య్య అన్నారు. లక్డ�
వెంకట రాజయ్య పుట్టుకతోనే నాయకుడు. జడ్పీహెచ్ఎస్ తరిగొప్పుల పాఠశాల విద్యార్థి నాయకుడిగా ఏకగ్రీవ ఎన్నికే అందుకు తార్కాణం. పదిలో ఉత్తమ శ్రేణితో ఉత్తీర్ణుడై ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు పయనమయ్యారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి త చేస్తున్న బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు బీసీ సంఘం నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. తెలంగాణ జాగృతి, య
సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీసీలను మరోమారు మోసం చేయకుండా 42 శాతం రిజర్వేషన్లపై చట్టం చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని లేదంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బీసీ సంక్షమే సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆ�