రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడివుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. తెలంగాణలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్�
జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి మరోసారి ప్రొటోకాల్ ఉల్లంఘించారు. అధికారిక కార్యక్రమంలో పాల్గొని తానేం ప్రజాప్రతినిధికి తక్కువ కాదన్నట్టు వ్యవహరించారు. సోమవారం మార్కెట్ కార్యాలయంల�
వరంగల్ చారిత్రక, వారసత్వ నగరమని, కాకతీయ రాజుల సామ్రాజ్య నగరంగా ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న నగరంగా ప్రసిద్ధి చెందినదని ఈ ప్రాంత పర్యటన మరిచిపోలేదని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్ అన్నారు. వరంగల్ ఎంపీగా గెలుపొందిన కడియం కావ్యకు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో కుడా మ�
లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. వరంగల్ నుంచి కడియం కావ్య, మహబూబాబాద్ నుంచి పోరిక బలరాం నాయక్ గెలిచారు.