వరంగల్ ఎంపీ కడియం కావ్యపై బీఆర్ఎస్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్కు చెందిన ఎంపీ కావ్య రెండుచోట్ల ఎక్స్అఫీషియో మెంబర్గా తన పేరు నమోదు చేసుకున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయ�
వరంగల్ ఎంపీ కడియం కావ్యకు తొర్రూరు మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు వేసే అర్హత లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ 3వ వార్డ్ కౌన్సిలర్ తుర్పూటి రవి పేరున సోమ�
రైల్వేకు సంబంధించిన పీరియాడికల్ ఓవరాలింగ్ పీవోహెచ్), రొటీన్ ఓవరాలింగ్ (ఆర్వోహెచ్) రైల్వే ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లాకు కేటాయించగా, ఇకడి నుంచి వరంగల్కు తరలించేందుకు అక్కడి
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో 5వ ఓపెన్ నేషనల్ అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్(National Athletics) పోటీలు ప్రారంభమయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడివుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. తెలంగాణలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్�
జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి మరోసారి ప్రొటోకాల్ ఉల్లంఘించారు. అధికారిక కార్యక్రమంలో పాల్గొని తానేం ప్రజాప్రతినిధికి తక్కువ కాదన్నట్టు వ్యవహరించారు. సోమవారం మార్కెట్ కార్యాలయంల�
వరంగల్ చారిత్రక, వారసత్వ నగరమని, కాకతీయ రాజుల సామ్రాజ్య నగరంగా ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న నగరంగా ప్రసిద్ధి చెందినదని ఈ ప్రాంత పర్యటన మరిచిపోలేదని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.