బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్టు కనిపిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్ష పీఠం విషయంలో రాజుకున్న వివాదం మరింత ముదిరింది.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అధినేత, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయాన్ని కూడా సొంతంగా అమలు చేయలేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టంచేశారు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రువారం ఆయన ఫతేనగర్ రైల్వే స్టేషన్ ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ రైల్వే అధికారులు ప్రజల అవసరాలను తీర్చడంలో దృష్టి సారించాలని సూచించా
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓ సైకో, శాడిస్టు అంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టబడి ఉన్నానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. సోమవారం ఆయన మేడ్చల్లోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ..
ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి తనయుడు మిమో చక్రవర్తి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘నేనెక్కడున్నా. మాధవ్ కోదాడ దర్శకునిగా పరిచయం అవుతున్నాడు.
మేడ్చల్ మలాజిగిరి జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయిచేసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కు బీఎన్ఎస్లోని 191(2) సెక్షన్ ఎలా వర్తిస్తుందన
మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజల ఇండ్లు కూల్చితే తెలంగాణ రణరంగంగా మారుతుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి అన్నారు. పేదలు ఆక్రోశంతో ప్రభుత్వంపై తిరగబడితే ఏ పోలీసులూ అడ్డుకోలే�
మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కు లక్షన్నర కోట్ల బడ్జెట్లో మతలబేం టో తెలిసేదాకా ప్రతిఘటన తప్పదని, ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం పెట్టాలని, వచ్చేందుకు తాము సిద్ధమ ని సీఎం రేవంత్రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ ఈటల �
ఆదాయ పెంపు మార్గాలపై దృష్టి సారించాలని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పాలకవర్గ సమావేశం చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహారెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగింది.
హైడ్రా పేరుతో సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న హైడ్రామా ఆపాలని, కట్టినవాటిని కాకుండా చిత్తశుద్ధి ఉంటే అక్రమ నిర్మాణాలు జరగకుండా చూడాలని ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు.
సర్దార్ సర్వాయి పాపన్నను స్ఫూర్తిగా తీసుకుని బహుజనులంతా ఏకం కావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. రాజ్యాధికారమే అంతిమలక్ష్యంగా ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు.
వరంగల్ జాతీయ రహదారిలో మేడిపల్లి నుంచి అంబర్పేట వెళ్లే కారిడార్ రోడ్డు పనులను దసరాలోపు పూర్తి చేస్తామని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హామీ ఇచ్చారు. పీర్జాదిగూడలో జాప్యంగా జరుగుత�