గ్రామాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పైస ఇవ్వలేదని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పేర్కోన్నారు. నాగారం మున్సిపాలిటీ రాంపల్లి గ్రామంలో రూ.కోటి 43 లక్షల కేంద్ర ప్రభుత్వ ని�
రాష్ట్ర ప్రభుత్వం బేగరికంచె సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఫోర్త్సిటీకి భూములివ్వబోమని రైతులు స్పష్టం చేశారు. కందుకూరు మండల పరిధిలోని రైతులు పలువురు ఆదివారం రాచులూరులో సమావేశమయ్యారు.
మేడ్చల్-మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిసెంబర్ 3న ప్రారంభించనున్నారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర�
పేదల ఇండ్లను కూల్చే సీఎంగా రేవంత్రెడ్డి పేరు తెచ్చుకున్నారని, హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో పేదలను నడిరోడ్డున పడేశారని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. పిచ్చిపిచ్చి పనులు చేసే ప్రభుత్వానికి తగిన బుద్ధ�
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కండ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మా�
రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా డిగ్రీ, పీజీ కళాశాలలను బంద్ చేసినా పట్టించుకోరా? అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం వెంటనే యాజమాన్యాలతో చర్చలు జర�
పార్లమెంట్ ఆఫీసెస్ ఆఫ్ ప్రాఫిట్ జాయింట్ కమిటీ చైర్మన్గా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓంబిర్లా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
బీసీలకు రాజకీయ వాటా దక్కే వరకు సామాజిక ఉద్యమాన్ని కొనసాగిద్దామని వివిధ పక్షాల నేతలు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలి భవన్లో గురువారం ‘బీసీ కులసంఘాల ఐక్యత’ అనే అంశంపై రౌండ్టేబుల్ స�
సర్పంచ్లకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా తో మాట్లాడుతూ..
పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుండు లక్ష్మణ్ ఎన్నికయ్యారు. ఆదివారం నారాయణగూడలోని పీఆర్టీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో లక్ష్మణ్ను ఏకగ్రీవంగా ఎన్నకున్నారు. లక్ష్మణ్ ప్రస్తుత�