పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుండు లక్ష్మణ్ ఎన్నికయ్యారు. ఆదివారం నారాయణగూడలోని పీఆర్టీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో లక్ష్మణ్ను ఏకగ్రీవంగా ఎన్నకున్నారు. లక్ష్మణ్ ప్రస్తుత�
Hydra | పేదల ఇండ్ల జోలికి వస్తే సహించేది లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ పరిధి బోయిన్ చెరువును(Boyin pond) ఎంపీ ఈటల రాజేందర్( Etala Rajender), డివిజన్ కార్
హైదరాబాద్లో హైడ్రా చేపడుతున్న కూల్చివేతలు బీజేపీలో అంతర్యుద్ధానికి కారమయ్యాయి. సఖ్యతగా ఉండే ఇద్దరు ఎంపీల మధ్య ఇది విభేదాలకు కారణమైంది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్
ప్రైవేటు ఉపాధ్యాయులు, ఉద్యోగుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం రావాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కోరారు. అప్పుడే కోర్టుల్లో తమ హక్కుల కోసం పోరాడవచ్చని చెప్పారు. తెలంగాణ ప్రైవేట్ ట�
ల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఫేస్బుక్ హ్యాక్ అయ్యింది. ఫేస్బుక్ను హ్యాక్ చేసిన నేరగాళ్లు.. డాలర్లు కావాలంటూ పలువురిని కోరడంతో ఇది సైబర్నేరగాళ్ల పనేనని గుర్తించారు.
అన్ని అనుమతులూ ఉన్నాయి. స్థలాల క్రమబద్ధీకరణ కూడా జరిగింది. రెవెన్యూ అధికారులు ఎన్వోసీ కూడా ఇచ్చారు. మున్సిపాలిటీ కూడా ఓకే చెప్పింది. గృహరుణాలకు అనుమతి కూడా లభించింది.
పార్టీలు, రాజకీయాలకతీతంగా పరిపాలనను కొనసాగిస్తూ అన్ని నియోజకవర్గాల రూపురేఖలు మారుస్తానని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మన్సూరాబాద్�
బీజేపీలో కొత్త అధ్యక్షుడి నియామకం విషయంలో ఆ పార్టీలో వివాదం నెలకొన్నది. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్కు పగ్గాలు అప్పగించొద్దని ఆ పార్టీలో కొందరు సీనియర్లు అధిష్ఠానం వద్ద వాదన వినిపించినట్టు తెలిసింద�