“భయ్యా.. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచాక నా దగ్గర రూ.8 కోట్లు తీసుకున్నావ్. అవి కాకుండా ఎంపీ ఎన్నికల్లో నా వాళ్లని గెలిపించేందుకు అదనంగా డబ్బులు కూడా ఇచ్చాను. నువ్వు ఎంపీ ఎన్నికల్లో డబ్బులు తీసుకోకుండా పని చే�
Peddapalli | పెద్దపల్లి ఎంపీ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. తన నామినేషన్ను అకారణంగా రిజెక్ట్ చేశారని.. ఆ తర్వాత పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించారని స్వతంత్ర అభ్యర్థి, న్యాయవాది పుల�
లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. సుదీర్ఘంగా సాగుతున్న లోక్సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో దశలో ఏడు రాష్ర్టాలు, ఒక కేంద�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఓటింగ్ సరళి అధికార పార్టీలో గుబులు రేపుతున్నది. సీఎం సొంత జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలు చేజారి పోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదేగనుక జరిగితే అధికార పార్టీకి గట్టి
కాంగ్రెస్ హామీలతో మోసపోయి గోసపడుతున్నామని, ఎంపీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హారీశ్రావు అన్నారు. గురువారం సాయంత్రం జహీరాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ ఎంపీ అభ
రేవంత్రెడ్డి సర్కార్ వల్లే పటాన్చెరు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని, పరిశ్రమలు తరలిపోతున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బుధవారం రాత్రి పటాన్చెరులో కేసీఆర్ రోడ్షో చేపట్టారు.
స్థానికేతరులను ఎంపీ ఎన్నికల్లో ఓడించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీకృష్ణ గార్డెన్లో మాదిగల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగల ఆ�
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని క
లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) మరికొన్ని గంటల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
ఎంపీ ఎన్నికలు.. పదేండ్ల తెలంగాణ పాలనలో జరిగిన నిజమైన అభివృద్ధికి, వందరోజుల కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధపు పాలనకు మధ్య జరుగుతున్నవని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ నాగర�
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ప్రజాప్రతినిధులు ఎలాంటి వరాలు ప్రకటించరాదు. కానీ, సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో జహీరాబాద్ ఎంపీ ఎన్నికల జన జాతర విజయభేరి సభకు హాజ
రాజకీయ నిర్ణయాల్లో నూతన అంశాలను తెరమీదికి తెస్తూ, వేగంగా పావులు కదపడంలో కేసీఆర్ ముందుంటారు. అందుకే ఇప్పటికే బీఆర్ఎస్ తరపున లోక్సభకు పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేసి బీఫామ్స్ కూడా అందజేశారు. నామినే�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ను ఎంపీ ఎన్నికల్లో బొందపెట్టాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైన�
బాబు జగ్జీవన్రామ్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ పిలుపునిచ్చారు. జగ్జీవన్రామ్ జ