నారాయణఖేడ్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.1774 కోట్లతో బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులను బంద్ పెట్టినందుకు వచ్చే ఎంపీ ఎన్నికల
సంగారెడ్డి జిల్లాలో ‘కమలం’ వాడిపోతున్నది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక్కో ముఖ్య నేత బీజేపీని వీడుతుండడం ఆ పార్టీ నేతలు, అధిష్టానాన్ని కలవరపెడుతున్నది. మోదీ చరిష్మాతో ఉమ్మడి జిల్లాలోని
MP Elections | షెడ్యూల్ ఎప్పుడు విడుదలైనా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సర్వసన్నద్ధమవుతున్నది. ఇప్పటికే అన్ని స్థాయిల ఎన్నికల అధికారులకు శిక్షణ, ఈవీఎంల పరిశీలన, ఓటరుక
మరో రెండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజ ల నుంచి అసంతృప్తి వ స్తుందని మాజీ మంత్రి శ్రీ నివాస్గౌడ్ స్పష్టం చేశా రు. పదేండ్ల బీఆర్ఎస్, రెండు నెలల కాంగ్రెస్ పాలన పై ప్రతిఒక్కరూ ఆత్మ విమర్శ చేసుకుం�
‘కాంగ్రెస్వి 420 హామీలు’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ని�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించి విజయఢంకా మోగించాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. సోమవారం అందోల్ మండలం సంగుపేటలోని ఫంక్షన్ హాల్�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించలేదు. కేసీఆర్ ప్రభుత్వం సమయానుకూలంగా ఎన్నికలను నిర్వహించింది. 2018లో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చి �
‘కార్యకర్తలు అధైర్యపడొద్దు.. పార్టీ మీకు అండగా ఉంటుంది... చీకటి తర్వాత వెలుగు వస్తుంది... ఓటమి తర్వాత గెలుపు దక్కుతుంది... మెదక్లో గులాబీ జెండా ఎగురవేస్తాం.’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ
బీఆర్ఎస్ అధికారంలో లేదని కార్యకర్తలెవరూ అధైర్య పడొద్దని, మీ అందరికీ అండగా ఉంటానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల భరోసానిచ్చారు. రాబోయే స్థానిక సంస్థలు, ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుదామని �
రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవా�
Madhuri Dixit | ఒకప్పుడు టాప్ హీరోయిన్గా, డ్యాన్స్ క్వీన్గా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్. అయిదు పదులలో కూడా ఆమె అందం వయసు నిండా పదహారే! నటిగా వెండితెరపై కాస్త గ్యాప్ తీసుకున