గోదావరిలో మిగులు జలాలు లేవని నిపుణులు చెప్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయా? ఉంటే ఎన్ని ఉన్నాయి? వాటిని ఏపీ తీసుకెళ్లే అవకాశం ఉన్నదా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉన
Farmers Representation | నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం మక్తల్ మండలం కాట్రేవ్పల్లి గ్రామంలో భూములు కోల్పోతున్న రైతుల సమస్యలు పరిష్కరించాలని గ్రామ రైతులు ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందజేశారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాత్ర ఏమిటో ఆయనే సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. �
Toll Plaza | మక్తల్ టేకులపల్లి శివారులోని జాతీయ రహదారిపై నిర్మించిన టోల్ప్లాజా పేరు మార్చి టేకులపల్లిగా నామకరణం చేయాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణకు గ్రామస్థులు వినతి పత్రాన్ని అందజేశారు.
MP DK Aruna | వరంగల్- ఖమ్మం- నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ హనుమకొండకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పార్టీ మారిన
మండలంలోని కన్మనూర్లో ఉపాధి హామీ పనుల్లో చోటుచేసున్నదనే ఆరోపణతో అధికారులు శనివారం విచారణ చేపట్టారు. అ యితే విచారణకు ఫిర్యాదురులను అధికారులు నిరాకరించడంతో కొంతసేపు వాగ్వాదం చోటుచేసున్నది. అనంతరం అధిక�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ (ఆర్ఎస్) బ్రదర్స్ బంధం ఫెవికాల్ బంధంలా మరింత గట్టిగా మారిందని బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానందగౌడ్ విమర్శించారు.
వికారాబాద్ కలెక్టరేట్కు వెళ్లకుండా తనను అడ్డుకోవడంపై మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఆపడమేంటని ప్రశ్నించారు. తనను అడ్డుకోవడమంటే.. తన హక్కులను ఉల�
లగచర్ల ఘటనపై కలెక్టర్ను కలిసేందుకు మందీమార్బలంతో వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి సీఎం స్థాయిలో ప్రొటోకాల్ కల్పించడం వివాదాస్పదమైంది.
మనసులో ఉన్న అవలక్షణాలను జయించినప్పుడే నిజమైన దస రా పండుగ అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో దసరా వేడుకలను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. �
తెలంగాణలో 80వేల ఎకరాల రైతులభూములు వక్ఫ్ బోర్డు పేరున నమోదు అయ్యాయని మహబూబ్నగర్ ఎంపీ, వక్ఫ్ సవరణ చట్టం జేపీసీ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. రైతు హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో బుధవా రం జహీరాబాద్లోని ఎన్
రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నవాబ్పేటకు 133/11 కేవీ విద్యు త్ సబ్స్టేషన్ను మంజూరు చేయిస్తానని రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రం నుంచి తిర్మలాపూ