ఎంపీ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష ఓట్ల మెజార్టీతో విజయం ఖాయమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం వెల్దుర్తిలో ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే సునీ
ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో 100 రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామి�
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ వైస్చైర్మన్ నందారం నరసింహగౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపా�
‘ప్రజా సేవకోసమే రాజకీయాల్లోకి వచ్చా.. కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నా.. గెలిచిన నెల రోజుల్లో 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తా’ అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రా�
బీఆర్ఎస్ కార్యకర్తలే మా బలం..బలగమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్, పటాన్�
మెదక్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్కు కంచుకోట. పార్టీ ప్రారంభించిన నాటి నుంచి వరుస విజయాలతో ఇక్కడ బీఆర్ఎస్ దూసుకుపోతోంది.ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంగా బీఆర్ఎస్ ముందున్నది.
‘కాంగ్రెస్ అంటేనే మోసం... కష్టాలు అనే మాటకు నిదర్శనం.. మన కళ్ల ముందే ఆటో కార్మికుల జీవితాలు ఆగమయ్యాయి’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట ఆటో కార్మికుల�
మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని మహారాష్ట్ర సోలాపూర్లోని తుల్జాపూర్ తుల్జాభవానీ మాతకు బీఆర్ఎస్ నాయకులు ముడుపు కట్టారు. బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్య�
మెదక్ ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పాపన్నపేట మండల పరిధిలోని యూసూఫ్పేటలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధ�
మెదక్ గడ్డ.. గులాబీ అడ్డా అని మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆదివారం తూప్రాన్లో జడ్పీటీసీ రాణీ సత్యనారాయణగౌడ్ అధ్యక్షతన జరిగిన తూప్రాన్టౌన్, మండల (రూరల్), మనోహరాబాద్ మండలాల కార్యక�
“జగదేవ్పూర్, మర్కుక్ మండలాల్లో పర్యటించి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నా, నేడు ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకొచ్చా ఆదరించి ఆశీర్వదించాలి” అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రా�
అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకానీ హామీలిచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
ఎన్నికలు వచ్చాయంటే చాలు ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవడానికి వచ్చే పార్టీలను నమ్మి మోసపోవద్దని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్�
అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీమంత్రి, సిద్దిపేట �