రాష్ట్రంలో అభివృద్ధి ఒక యజ్ఞంలా జరుగుతున్నదని, కేవలం సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ సుభిక్షంగా ఉన్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బాల్కొండ, ము ప్క
MP Arvind | ఎవ్వరికి ఓటేసినా చివరికి గెలిచేది మాత్రం తానే అంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిజామాబాద్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ‘నోటాకు ఓటు వేసినా నేనే గెలుస్త�
MP Arvind | బీఆర్ఎస్కు ఓటేసినా, కాంగ్రెస్కు ఓటేసినా భారతీయ జనతా పార్టీకే ఓటు పడుతుందని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాన్ని తదనుగుణంగా రూపొందించినట్టు మీడియా ఎదుట త్రీవ వ్యాఖ్యలు చేసిన ఎంపీ అర్వింద్పై నాంప�
MP Arvind | బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి నోరు జారారు. నిత్యం వివాదాల్లో ఉండే ఆయన.. తాజాగా బుడబుక్కల కులాన్ని తక్కువ చేసి మాట్లాడారు. వారి వేషధారణను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.
బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిజామాబాద్లో ఎంపీ అర్వింద్కు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే అసంతృప్తవాదులు రోజురోజుకూ పెరుగుతున్నారు.
MLA Jeevan Reddy | పసుపుబోర్డు తేకుండా రైతులను ముంచిన ఎంపీ అరవింద్ (MP Aravind) ను రాబోయే ఎన్నికల్లో వెంటబడి ఓడిస్తామని ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి (Mla Jeevan Reddy ) అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతును కూడగట్టాలంటే ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేయాలి. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి. వారి సమస్యలను గుర్తించి పరిష్కరించాలి. వారికిచ్చిన హామీలను నెరవేర్చాలి. అంతేకానీ న�
‘కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల కుంభమేళా’ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. 50 ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడు గుడ్డి గుర్రాల పండ్లు తో�
KTR | రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ డిపాజిట్ గల్లంతు ఖాయం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే నిజామాబాద్ ప్రజలు డిసైడ్ అయ్యారు. నీవు ఎక్క�
MP Arvind | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నుంచి బీజేపీని కాపాడాలంటూ సొంత పార్టీ నేతలే ఆందోళనకు దిగారు. అధిష్ఠానానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
MP Arvind | తెలంగాణలో బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైంది. మరీ ముఖ్యంగా జిల్లా బీజేపీ పార్టీలో రోజురోజుకు అంతర్గత పోరు ముదురుతోంది. కాషాయ పార్టీలో గతంలో లేనంతగా అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. గత వ
MP Arvind | నిజామాబాద్ బీజేపీలో జరిగిన అంతర్గత పోరును ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య మెడకు చుట్టేశారు. జిల్లా పార్టీలో సంస్థాగత నిర్ణయాలు, మార్పులు, చేర్పుల బాధ్యత అధ్యక్షు�