పోలీస్శాఖలో పారదర్శక పాలనకు సంస్కరణలు అవసరమని, వీటితో పోలీస్శాఖ సామర్థ్యం మరింత పెంపొందుతుందని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇండియన్ పోలీస్ ఫౌండేషన్(ఐపీఎఫ్)తో రాష్ట్ర పోలీస్శాఖ ఒప్పంద�
జర్మన్ విద్యా సంస్థతో జేఎన్టీయూ కుదుర్చుకున్న ఒప్పందంలోని లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఐదున్నరేండ్ల కోర్సు కోసం ఐదేండ్లు ఒప్పందం చేసుకోవడం ఇందులోని మరో వింత.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధి ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు టాటా కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ ట్రస్ట్ వారి టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకు
రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది. ఆఘమేఘాల మీద లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ మాటలు కోటలుదాటడం లేదు. ఈ భారీ పెట్టు
తుర్కియేలోని ఇనోను విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) నిలిపివేసినట్లు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) ప్రకటించింది.
JNU suspends MoU with Turkey | దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) కీలక నిర్ణయం తీసుకున్నది. టర్కీ యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నిలిపివేసింది.
NAARM | వ్యవసాయ యూనివర్సిటీ మే 6 : నార్మ్(నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్), హైదరాబాద్లోని ఇంపాక్ట్ హబ్ మధ్య అవగామన ఒప్పందం కుదిరింది. వివిధ వ్యవసాయ-పర్యావరణ వ్యవస్థల్లో స్థిరమైన అ
Ukraine Minerals: అరుదైన ఖనిజాల తొవ్వకాలపై అమెరికాతో డీల్ కుదిరినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. అయితే ఆ డీల్పై తుది సంతకాల ప్రక్రియ వచ్చే వారం జరగనున్నది. ఉక్రెయిన్ మంత్రి యులియా దీనిపై ప్రకటన చేశ�
యూఎఫ్సీ చాంపియన్ అంథోనీ పెట్టిస్ ఫైట్క్లబ్తో ప్రముఖ తెలుగు సినీ నటుడు దగ్గుబాటి రానా జతకట్టాడు. తన స్పిరిట్ మీడియా ఫౌండర్కు చెందిన బాక్సింగ్ బే ద్వారా..అంథోనీ పెట్టిస్ పైట్క్లబ్(ఏపీఎఫ్సీ)త�
కరీంనగర్లోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ అటనామస్ కళాశాల కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం కరీంనగర్లోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ) శాఖతో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకున�
సమాజంలో వివాదాలను, సంఘర్షణలను సానుకూల చర్చలు, సంభాషణల ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమమని, ఇది స్వపరిపాలనకు నాంది పలుకుతుందని నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు పేర్కొన్
మహేంద్ర వర్సిటీ, లా ట్రోబ్ వర్సిటీల మధ్య ఒప్పందాలు భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య విద్యావకాశాలను మరింత పెంపొందిస్తాయని సౌత్ ఏషియా కమర్షియల్, సీనియర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషనర్ డాక్టర్
ఒప్పందాలు కార్యరూపం దాల్చితే రాష్ర్టానికి మేలేదావోస్ సదస్సులో ప్రభుత్వంతో కంపెనీలు చేసుకుంటున్న ఎంవోయూలకు ఎటువంటి చట్టబద్ధత లేదు. ఇవి ఇరుపక్షాలు పరస్పర అవగాహనతో చేసుకునే ఒప్పందాలు మాత్రమే.