బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం తెలుపాలని మోటకొండూర్ అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్
గ్రామాల్లో శాంతి భద్రతలను పటిష్ఠం చేసేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగ పడుతాయని యాదగిరిగుట్ట రూరల్ సీఐ శంకర్ గౌడ్ అన్నారు. మోటకొండూర్ మండలంలోని ఇక్కుర్తి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై మోటకొండూర్ ఎస్ఐ
పోషకాహారమే ఆరోగ్యానికి బలమని, పోషకాహారంతోనే మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని ఆలేరు ప్రాజెక్ట్ సీడీపీఓ స్వరాజ్యం అన్నారు. పిల్లల ఆరోగ్యంపై ప్రతి తల్లి శ్రద్ధ పెట్టాలన్నారు. తక్కువ ఖర్చుతోనూ పోషక విలువలున�
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ స్వీకరణకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భాస్కర్ రావు గురువారం పరిశీలించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే సిపిఎం పార్టీని ప్రజలు ఆదరించాలని ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాటూరి బాలరాజు గౌడ్ కోరారు. బుధవారం మోటకొండ
చేతులను శుభ్రంగా కడుక్కోవడం అనేది చిన్న అలవాటు అయినా, ఆరోగ్య పరిరక్షణలో అత్యంత ముఖ్యమైనదని, పిల్లలకు చిన్న వయసులోనే పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి అన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ మోటకొండూర్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, నార్మూల్ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి, మాజీ జడ
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పీట్ల రాజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారుడిగా ఎంపికయ్యా�
రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యుడు బొలగాని జయరాములు అన్నారు. మోటకొండూరు మండల అగ్రికల్చర్ ఆఫీస్ ముందు సిపిఎం మండల �
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటరు జాబితాలు, పోలింగ్ కేంద్రాలపై ఏమైనా సందేహాలు, అభ్యంతరాలు ఉన్నా తెలియజేయాలని మోటకొండూర్ ఎంపీడీఓ ఇందిర అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో �
పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చ
మోటకొండూర్ మండల కేంద్రానికి సోమవారం ఓ కార్యక్రమానికి వచ్చిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు నిరసన సెగ తగిలింది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాస పథకం, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులు ఆ పార్ట