యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పీట్ల రాజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారుడిగా ఎంపికయ్యా�
రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యుడు బొలగాని జయరాములు అన్నారు. మోటకొండూరు మండల అగ్రికల్చర్ ఆఫీస్ ముందు సిపిఎం మండల �
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటరు జాబితాలు, పోలింగ్ కేంద్రాలపై ఏమైనా సందేహాలు, అభ్యంతరాలు ఉన్నా తెలియజేయాలని మోటకొండూర్ ఎంపీడీఓ ఇందిర అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో �
పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చ
మోటకొండూర్ మండల కేంద్రానికి సోమవారం ఓ కార్యక్రమానికి వచ్చిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు నిరసన సెగ తగిలింది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాస పథకం, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులు ఆ పార్ట