Meeta Sharma Gupta | ‘బిడ్డ ఆడుకునేందుకు మార్కెట్లో మంచి బొమ్మ ఒక్కటీ లేదు. ఎదిగే పిల్లల్లో జీవన నైపుణ్యాలను వెలికితీయాలన్న ఆలోచన ఏ బొమ్మల తయారీ సంస్థకూ రాదు. ఈ సమస్యకు ఎలాగైనా ఓ పరిష్కారం చూపాలి’ అని నిర్ణయించుకున�
Mother’s Day 2022 | ‘మాతృదేవోభవ’ అని తొలి నమస్కారం తల్లికి చెప్పింది సనాతన ధర్మం. ‘తల్లి పాదాల కింద స్వర్గం’ ఉందని అమ్మ గొప్పదనాన్ని చాటిచెప్పింది ఖురాన్. ‘తల్లి హృదయం పిల్లల తరగతి గది’ అని శ్లాఘించింది క్రైస్త�
Mother’s Day 2022 | జన్మనిచ్చిన అమ్మకు ఏమిచ్చినా తక్కువే. ఉగ్గుపాలతో విలువలు రంగరించిన తల్లి ముందు ఎంత విలువైన బహుమతి అయినా చిన్నబోవాల్సిందే. అలా అని, ‘మదర్స్ డే’ నాడు ఖాళీ చేతులతో శుభాకాంక్షలు చెబుతామా? పుష్పమో,
Mother’s day 2022 | అది దుర్గమమైన పర్వతం! అక్కడ ఓ ఆదిమ తెగ. ఓసారి మైదాన ప్రాంతంలోని ఓ గ్రామం మీద దాడి చేసింది. తిరిగి వెళ్తూవెళ్తూ.. ఓ పిల్లవాడిని తమ వెంట తీసుకువెళ్లిపోయింది. ఎలాగైనా ఆ బిడ్డను దక్కించుకోవాలని ఊరి జన�
Mother’s Day 2022 | అమ్మకు ఎంత ధైర్యం… విధికి తలొగ్గదు. అమ్మకు ఎంత ఓపిక… పరిస్థితులు చక్కదిద్దే వరకు విశ్రమించదు. అమ్మకు ఎంత ప్రేమ… బిడ్డల కోసం ఎంత కష్టమైనా భరిస్తుంది. అందుకే.. అమ్మ ఆదిదైవం అయింది. తొలి వందనం అమ
లక్నో: ‘చెప్పింది చాలు నోరు ముయ్యి…’ అంటూ చనిపోయిన బాలుడి తల్లిపై ప్రభుత్వ అధికారిణి విరుచుకుపడింది. అంతా విస్తూ పోయే ఈ ఘటన ఢిల్లీ సమీపంలోని ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ జిల్లాలో జరిగింది. మోదీనగర్కు చెం
శ్రీనగర్ : ఓ తల్లి క్రూర మృగంలా ప్రవర్తించింది. అమాయకపు శిశువుపై ఆమె విరుచుకుపడింది. గుక్కపట్టి ఏడుస్తున్న పాపను చితకబాదింది. ఈ ఘటన జమ్మూకశ్మీర్లో చోటు చేసుకుంది. జమ్మూ డివిజన్లోని �
భారత్కు వచ్చిన ఇండియన్ అమెరికన్ థామస్ తిరుచ్చి, ఏప్రిల్ 5: కన్నతల్లి ప్రేమకు ఏదీ సాటి రాదు. అందుకే అనుకోని కారణాలతో చిన్నతనంలోనే తల్లికి దూరమై.. ఖండాలు దాటి వెళ్లిన ఓ కుమారుడు 30 ఏండ్ల తర్వాత తల్లిని వె�
వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి లక్ష్మి (87) అనారోగ్యంతో హనుమకొండలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మరణించారు. గురువారం మధ్యా
Gambhiraopet | గంభీరావుపేట (Gambhiraopet) మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని కొత్తపల్లిలో ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి.. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడింది.
ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ప్రసవం కోసం వచ్చి తల్లీబిడ్డలు మృతి చెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్కు మంగళవారం శాంతినగర�
భారతీయత గోవును కన్నతల్లితో పోలుస్తుంది. వ్యవసాయం, పాడి పరిశ్రమ, ఆయుర్వేదంలో దేశవాళి ఆవుల స్థానం వెలకట్టలేనిది. ‘గోవుల సాయంతో సేద్యాన్నే కాదు.. ఏకంగా ఓ ఆర్థిక వ్యవస్థను నిర్మించవచ్చు’ అంటున్నది బెంగళూరుక