Baby Scrubber | చిన్నారులకు స్నానం చేయించడం అన్నది అమ్మలకు అన్నిటికన్నా కష్టమైన పని. అమ్మల ఇబ్బందిని గమనించే.. చిన్న పిల్లల స్నానం కోసం ‘యానిమల్ ఫేస్ బేబీ బాత్ స్క్రబర్లు’ అందుబాటులోకి తెచ్చారు.
కళ్ల ముందే ఒక పులి వచ్చి తన బిడ్డను పట్టుకెళ్లడం చూసిందా తల్లి. అంతే బిడ్డను కాపాడుకోవాలనే ఆలోచనతో తను ఏం చేస్తున్నానో కూడా మర్చిపోయింది. పులి వెంటపడి దాంతో వట్టి చేతులతో పోరాడింది. పులి మొఖంపై పిడిగుద్ద�
ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఒక 26 ఏళ్ల కుర్రాడు ఉరేసుకొని చనిపోయాడు. అది చూసిన అతని తల్లి అటు నుంచి అటే వెళ్లి బావిలో దూకి కన్నుమూసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్లో వెలుగు చూసింది. ఇక్కడి కాండ్రే భూర్ �
ShuShu Babies | పిల్లలకు మెరుగైన చదువులు అందిస్తున్నాం. చక్కని క్రీడా వసతులు కల్పిస్తున్నాం. కొనే ప్రతీ వస్తువు ‘హాని చేస్తుందా? మేలు చేస్తుందా?’ అని ఆలోచించే బేరంచేస్తున్నాం. అలాంటిది, ‘పిల్లల చర్మాన్ని కాపాడేంద
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాతృమూర్తి పోలా మినో కన్నుమూశారు. ఆమె వయసు 90ఏండ్లు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇటలీలోని తన స్వగృహంలో గత నెల 27న మృతిచెందారు. 30న అంత్యక్రియలు నిర్వహించారు
Parental Tips | జీవితంలోకి పసిబిడ్డ రాగానే అమ్మ మనసులో వంద ఆలోచనలు. పాపాయి అవసరాలు తీర్చడమే కాదు, చక్కటి బంధాన్ని ఏర్పరచుకోవడమూ ముఖ్యమే. కొత్తగా అమ్మ అయినవాళ్లకు ఇదొక సవాలు. తల్లీబిడ్డల మధ్య చక్కటి అనుబంధానికి కొ�
Giggles | ఉన్నత చదువు.. లక్షల్లో వేతనం.. లగ్జరీ లైఫ్.. ఇవేవీ అమ్మతనపు మాధుర్యం ముందు నిలవలేదు. బిడ్డ చిన్ననాటి జ్ఞాపకాలు గుండె లోతుల్లోనే కాదు.. ఇంటి నిండా ఎప్పటికీ కళ్ల ముందు కదలాడాలని.. వాటిని చూసి మురిసిపోవాలను
ఎనిమిదేండ్లకే పదో తరగతి పాస్. కానీ, బడి ఎలా ఉంటుందో తెలియదు. పదేండ్లకే ఇంటర్ కాలేజ్ టాపర్. కానీ, క్యాంపస్ వాతావరణాన్ని చూడలేదు. యూనివర్సిటీకి వెళ్లకుండానే ఎంఏ, ఎల్ఎల్బీ, పీహెచ్డీ పూర్తి. కానీ ప్రపం�
తల్లి ప్రేమను మించింది ప్రపంచంలో ఏదీ లేదంటారు. కానీ అంతటి ప్రేమను పంచాల్సిన తల్లే.. బిడ్డ పాలిట యమపాశమైతే? బెంగళూరులోని ఎస్ఆర్ నగర్లో జరిగింది. నాలుగో అంతస్తులో ఉన్న తమ అపార్ట్మెంట్ ముందు బిడ్డతో కల�
సృష్టిలో అన్నిటికన్నా స్వచ్ఛమైన ప్రేమ తల్లి ప్రేమ అంటారు. ఈ మాటను నిరూపించే ఎన్నో సంఘటనలు మన కళ్లబడుతూనే ఉంటాయి. అవి జంతువులైనా, మనుషులైనా పిల్లలపై తల్లులకు ఉండే ప్రేమను ఎవరూ అంచనా వేయలేరు. ఇప్పుడు తాజాగ�
న్యూఢిల్లీ, జూలై 29: తండ్రిని కోల్పోయిన బిడ్డకు తల్లి మాత్రమే సంరక్షకురాలిగా ఉంటుందని, ఆ బిడ్డ ఇంటిపేరు నిర్ణయించే పూర్తి అధికారం ఆమెకే ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. భర్త చనిపోయాక ఓ మహిళ మరో పెండ్లి చ�
Ramayampet | రామాయంపేటలో (Ramayampet) విషాదం చోటుచేసుకుంది. కొడుకు మృతి తట్టుకోలేక ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామాయంపేటకు చెందిన వరలక్ష్మి, శివకుమార్
Vandana Kalagara | లాల పోయడం, జోల పాడటం, గోరుముద్దలు తినిపించడం, చేయిపట్టి నడిపించడం, వేలుపట్టి అక్షరాలు దిద్దించడం.. ఇక్కడితో అమ్మ బాధ్యత తీరిపోదు. బిడ్డకు స్ఫూర్తి నివ్వాలి. ఓ లక్ష్యాన్ని సిద్ధం చేసుకోవడానికి సరిపడ
కుటుంబ కలహాలతో మనోధైర్యం కోల్పోయిన తల్లి కుమారుడితో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరిలో శుక్రవారం చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. గోవర్ధ�