న్యూఢిల్లీ, జూలై 29: తండ్రిని కోల్పోయిన బిడ్డకు తల్లి మాత్రమే సంరక్షకురాలిగా ఉంటుందని, ఆ బిడ్డ ఇంటిపేరు నిర్ణయించే పూర్తి అధికారం ఆమెకే ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. భర్త చనిపోయాక ఓ మహిళ మరో పెండ్లి చ�
Ramayampet | రామాయంపేటలో (Ramayampet) విషాదం చోటుచేసుకుంది. కొడుకు మృతి తట్టుకోలేక ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామాయంపేటకు చెందిన వరలక్ష్మి, శివకుమార్
Vandana Kalagara | లాల పోయడం, జోల పాడటం, గోరుముద్దలు తినిపించడం, చేయిపట్టి నడిపించడం, వేలుపట్టి అక్షరాలు దిద్దించడం.. ఇక్కడితో అమ్మ బాధ్యత తీరిపోదు. బిడ్డకు స్ఫూర్తి నివ్వాలి. ఓ లక్ష్యాన్ని సిద్ధం చేసుకోవడానికి సరిపడ
కుటుంబ కలహాలతో మనోధైర్యం కోల్పోయిన తల్లి కుమారుడితో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరిలో శుక్రవారం చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. గోవర్ధ�
అమ్మా.. లే అమ్మా.. నేను అర్జున్ను. చందూర్ స్కూల్ హాస్టల్ నుంచి వచ్చాను. లేవమ్మా, నాతో ఒక్క సారి మాట్లాడమ్మా అంటూ తల్లి మృతదేహాన్ని చూస్తూ కొడు కు అర్జున్ తన చిన్న చెల్లి చేతి వేలిని పట్టుకొని గుక్క పెడు�
తప్పుడు ఆరోపణలతో దాఖలు చేసిన లైంగిక దాడి కేసును వెనక్కి తీసుకునేందుకు రూ 50 లక్షలు డిమాండ్ చేసిన తల్లీకూతుళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గురుగ్రాంలో వెలుగుచూసింది.
బెంగళూరు: తల్లితో మాట్లాడనీయకుండా, ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పనీయకుండా విద్యార్థిని స్కూల్ నిరోధించింది. దీంతో మనస్తాపం చెందిన ఆ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. కర్ణాటకలోని మంగళూరులో ఈ సంఘ
సాధారణంగా కవల పిల్లలు పుడితే నిమిషాల వ్యవధిలోనే జన్మిస్తారు. అయితే ఒక తల్లికి మాత్రం రెండో బిడ్డ పుట్టడానికి మూడు రోజుల టైం పట్టింది. ఇది చాలా అరుదైన ఘటన అని, ఇలా జరగడం ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదని డాక్టర్�
పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో సంతోషంతో ఎదురు చూస్తోందా జంట. అంతకుముందు ఒకసారి గర్భస్రావం జరిగి ఉండటంతో వాళ్ల మనసుల్లో భయం కూడా ఉంది. అయితే ఆస్పత్రి వైద్యులు మాత్రం.. ‘‘మీకేం భయం లేదు. ఈసారి గర్భస్రావం జరిగే ఛా�
కొడుకు మృతి చెందిన వార్త విన్న తల్లి కుప్పకూలి ప్రాణాలు విడిచింది. ఈ విషాదకర ఘటన ఆదివారం నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో చోటుచేసుకొన్నది. స్థానికుల కథనం మేరకు.. కల్వకుర్తికి చెందిన సత్యంగౌడ్ (45
అడిగిన డబ్బులు ఇవ్వనందుకు తల్లిపై కోపంతో కొడుకు రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..
దక్షిణ ఢిల్లీలో సంపన్నులు ఉండే వసంత్ విహార్ ప్రాంతం అది. అక్కడ ఓ ఇంట్లో తల్లి, ఇద్దరు కూతుర్లు చనిపోవాలని నిర్ణయించుకొన్నారు. ఇంటి తలుపులు మూసేశారు. కిటికీలన్నీ వేసుకొన్నారు. ఇంట్లో గాలి కొంచెం కూడా బయ�
రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘట న సోమవారం జడ్చర్ల హౌసింగ్బోర్డు సమీపంలోని మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై చోటుచేసుకున్నది. జడ్చర్ల సీఐ రమేశ్బాబు, కు టుంబసభ్య
కూతురు పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గొడవ చేస్తున్నారు ఇద్దరు వ్యక్తులు. వాళ్లు గొడవ చేస్తుండటం చూసిన వధువు తల్లి.. అక్కడకు చేరుకుంది. ఆ ఇద్దర్నీ డ్యాన్స్ చేయొద్దని రిక్వెస్ట్ చేసింది. దాంతో కోపం తెచ్చుకున్న �
ముప్పై ఏళ్లుగా తమకు పరిచయమైన ‘ముత్తు’ ఒక మహిళ అని తెలిసి ఆ ప్రాంతవాసులంతా షాకయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడిలో వెలుగు చూసింది. మూడు దశాబ్దాల క్రితం పెచియమ్మాల్ అనే 20 ఏళ్ల అమ్మాయికి పెళ్లయింది. వివా�