టేక్మాల్, నవంబర్ 16: అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు పిల్లలు చెరువులో శవాలై తేలారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని తెలుస్తున్నది. ఈ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని దాదాయిపల్లిలో మంగళవారం జరిగింది
agra mother | పిల్లల మంకు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ! ఒకసారి ఒకటి కావాలని అంటే అది ఇచ్చేదాకా మంకుపట్టు పడతారు. కావాల్సింది దొరికే దాకా ఏడుపు లంకించుకుంటారు. ఇలాగే పోయిన సైకిల్ కోసం ఓ పిల్లాడు
కర్నూలు: నవ మాసాలు మోసి కన్న బిడ్డలను కాదని తాను కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది ఓ తల్లి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం కర్నూలు జిల్లా ఆదోని మండలం మదిరే గ్రామానికి చెందిన మహిళ తన ఇద్దర�
Minister Srinivas goud | రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ కన్నుమూశారు. హైదరాబాద్లో శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో గుండెపోటు రావడంతో
Asifabad | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రెబ్బనలో ఓ బైకును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బతుకమ్మ పండగకు సంతోషంగా పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చిన..తల్లీకూతుళ్లు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఈ హృదయవిదాకర సంఘటన దుబ్బాక మండలం ఎనగుర్తిలో చోటుచేసుకుంది.
కొన్ని రోజుల ముందు వరకు అభిమానులని సస్పెన్స్లో పెట్టిన నయనతార- విఘ్నేష్ శివన్ జంట ఎట్టకేలకు తమ రిలేషన్షిప్పై ఓపెన్ అయింది. ఐదేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న లవ్బర్డ్స్ నయనతార, విఘ్నే
మోతె: ఐదు రోజుల నుంచి కురుస్తున్నభారీ వర్షాలకు మండల పరిధిలోని నామవరంలో పెద్ద చెరువు అలుగు పోసింది. దాని వరద ప్రభావానికి రోడ్డు తెగిపోయింది. కాగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం పరిశ
వరదలో చిక్కుకున్న బైక్ | నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామం వద్ద బైక్ పై వెళ్తున్న తల్లీకొడుకులు వరద నీటి ప్రవాహంలో కొట్టుకు పోతుండగా వారిని స్థానిక యువకులు కాపాడారు.