మోతె: ఐదు రోజుల నుంచి కురుస్తున్నభారీ వర్షాలకు మండల పరిధిలోని నామవరంలో పెద్ద చెరువు అలుగు పోసింది. దాని వరద ప్రభావానికి రోడ్డు తెగిపోయింది. కాగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం పరిశ
వరదలో చిక్కుకున్న బైక్ | నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామం వద్ద బైక్ పై వెళ్తున్న తల్లీకొడుకులు వరద నీటి ప్రవాహంలో కొట్టుకు పోతుండగా వారిని స్థానిక యువకులు కాపాడారు.
18 నెలల బాబుని దారుణంగా కొడుతూ వీడియోలు ఒంటిపై వాతలు తేలేలా… రక్తం కారేలా చిత్రహింసలు చెన్నై, ఆగస్టు 29: తల్లికి బిడ్డే లోకం. బిడ్డ కంట్లో నీళ్లు కనపడితే తల్లి మనసు తల్లడిల్లుతుంది. బిడ్డకు ఏ చిన్న బాధ కలగకుం
న్యూఢిల్లీ, జూలై 26: ‘కరోనా వైరస్ సోకినప్పటికీ తల్లులు తమ శిశువులకు చనుబాలు ఇవ్వవచ్చు. మిగతా సమయాల్లో మాత్రం శిశువులను వారి నుంచి 6 అడుగుల దూరంలో ఉంచాలి’ అని ఢిల్లీ లేడీ హార్డింగె వైద్య కళాశాల ప్రసూతి విభా
వర్షకాలంలో, చలికాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. ఇవి పెద్దగా ప్రమాదకరం కాదు కానీ, గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపే ఆస్కారం ఉంది. ప్రారంభంలోనే గుర్తిస్తే సాధారణ చికిత్సతోనే నయం అవుతాయి. నిర్లక్ష్యం చేస
ఒకప్పుడు టాప్ హీరోలందరితో కలిసి పని చేసి స్టార్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు పొందిన ప్రియమణి పెళ్లి తర్వాత కూడా వరుస ఆఫర్స్తో దూసుకుపోతుంది. ఇటీవల వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ల�
చౌటుప్పల్| యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో దారుణం జరిగింది. చౌటుప్పల్లోని రాంనగర్లో ముగ్గురు పిల్లలకు ఉరివేసి ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామ్నగర్లో ఉంటున్న రాణి అనే మహిళ తన ముగ్గురు �
కుమార్తెను కొట్టిచంపిన తల్లి| సిద్దిపేట: జిల్లాలోని అక్కన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. అక్కన్నపేట మండలం మల్లేచెరువు తండాలో తొమ్మిదేండ్ల కుమార్తెను రోకలిబండతో తల్లి కొట్టి చంపింది. స్థానికుల సమాచారంత�