కన్నవారి మృతదేహాలను దవాఖానలోనే వదిలేసిన కర్కోఠకులు | కన్నవారు కరోనాతో చనిపోతే మృతదేహాలను తీసుకువచ్చేందుకు సైతం కుమారులు ఇష్టపడలేదు. దీంతో దవాఖాన సిబ్బందే వారికి అంత్యక్రియలు న�
కడప జిల్లా| ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో దారుణం జరిగింది. కన్నతల్లితోపాటు తోబుట్టువులను హత్యచేశాడో కిరాతకుడు. జిల్లాలోని ప్రొద్దుటూరుకు చెందిన కరీముల్లా అనే వ్యక్తి తల్లి, చెల్లి, తమ్ముడిని కిరాతకంగ
యాంకర్గా, బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులని అలరించిన ముద్దుగుమ్మ సమీరా షరీఫ్. 2006 లో ఆడపిల్ల అనే సీరియల్ తో కెరీర్ ప్రారంభించిన సమీరా.. ప్రభాకర్తో ఎక్కువ సీరియల్స్ చేసింది. ముద్దుబిడ్డ, అభి�
అమ్మ అనిపించుకోవడం ఓ వరం. అయితే, తల్లి కావడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకునే మహిళలు.. ప్రసవం తర్వాత మాత్రం తమ ఆరోగ్యాన్ని అసలు పట్టించుకోరు. చిన్నారి పెంపకంపైనే శ్రద్ధ చూపుతూ.. తమ గురించి మరిచిపోతారు. దీంతో అ
ముంబై: ఒక బాలిక ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసింది. దర్యాప్తు జరిపిన పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని థాణే జిల్లాలో ఈ ఘటన జరిగింది. భర్త నుంచి దూరంగా ఉంటున్న 40 ఏండ్ల మహిళ తన 15 ఏండ్ల క�
వికారాబాద్ : భర్త పెట్టే బాధలు భరించలేక ఓ తల్లి ఆత్మహత్యే శరణ్యమని భావించింది. ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటనలో ఒక పాప మృతి చెందగా.. మరో పాప ఆచూకీ లభ్యం కాలేదు. తల్లి ప్ర
న్యూఢిల్లీ: తల్లి చెంపపై కుమారుడు కొట్టడంతో ఆమె కుప్పకూలి మరణించింది. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 75 ఏండ్ల అవతార్ కౌర్కు, పొరుగున్న ఉన్న మహిళ మధ్య పార్కింగ్ విషయంలోమంగళవారం గొడవ జరిగింది
యాదాద్రి భువనగిరి :పోలీసులంటే కర్కషంగా ఉంటారనే భావన చాలా మందింలో ఉంటుంది. అయితే అందరూ అలా ఉండరని వారిలోనూ మానవత్వం మూర్తిభవిస్తుందని కొన్ని కొన్ని సంఘటనలు రుజువు చేస్తుంటాయి. తాజాగా జిల్లాలోని బీబీ నగర�