‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అంటూ చిన్నప్పుడు తనను ఎత్తుకొని గోరుముద్దలు తినిపించిన తల్లికి పెద్దయ్యాక ఆ కుమార్తె అరుదైన బహుమతి ఇచ్చింది. ఏకంగా చంద్రమండలంపై ఎకరం స్థలం కొనుగోలు చేసి తన తల్లి, కూతురు పేర�
Moon | కోల్సిటీ : తనను అల్లారుముద్దుగా పెంచిన తల్లికి ఓ కూతురు అరుదైన కానుక ఇచ్చింది. ‘చందమామ రావే... జాబిల్లి రావే..’ అంటూ చిన్నప్పుడు తనను ఎత్తుకొని గోరుముద్దలు తినిపించిన తల్లికి చందమామపైనే స్థలాన్ని కొని�
Chandrayaan-3 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 (Chandrayaan-3)కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అది అందజేస్తున్నది. విక్రమ్ ల్యాండర్ నుంచి చంద్రుడి ఉపర�
Chandrayan-3 | భారత్ మరోసారి చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-3 బుధవారం చంద్రునిపై విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ అవతరించింది. భారత్లో ఇస్రో చేపట్టిన ఈ ప్ర�
ISRO Chief S Somanath: మూన్ మిషన్పై పనిచేస్తున్న చాలా మంది శాస్త్రవేత్తలు దక్షిణ ద్రువంపైనే ఆసక్తిగా ఉన్నట్లు ఇస్రో చీఫ్ తెలిపారు. ఎందుకంటే ఏదో ఒక రోజు మనుషులు ఆ ప్రాంతానికి వెళ్లాలని, అక్కడ కాలనీలను ఏ�
చంద్రయాన్-3 ప్రయోగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగానికి పరిపూర్ణ విజయాన్ని చేకూరుస్తూ రోవర్ ప్రజ్ఞాన్ ఉపరితలంపై విజయవంతంగా అడుగుపెట్టింది. భారతీయులను ఆనంద డోలికల్లో ముంచుతూ
జాబిల్లిపై విజయవంతంగా అడుగుపెట్టిన భారత్ తన రాకను ఘనంగా చాటుకున్నది. భారత్ చంద్రుడిపై దిగినందుకు గుర్తుగా అక్కడ జాతీయ చిహ్నం, ఇస్రో లోగోను ఉపరితలంపై ముద్రించింది.
Chandrayaan-3 | రష్యా పంపిన లూనా-25 విఫలం కావటంతో.. దక్షిణ ధ్రువం ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. అమెరికా, చైనాలు కూడా దక్షిణ ధ్రువాన్ని లక్ష్యంగా చేసుకొని స్పేస్క్రాఫ్ట్లను పంపడానికి సిద్ధమవుతున్నాయి. ఆయా దేశాల�
Chandrayaan-3 | చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రక్రియ సరిగ్గా సాయంత్రం 5.45 గంటలకు ప్రారంభమై 6.04 గంటలకు ముగుస్తుందని అంచనా. దీనినే ‘20 నిమిషాల టెర్రర్’గా ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ల్యాండర్ మాడ్యూల్ సరైన ఎత్తుల
చంద్రుడి గురించి తెలుసుకునేందుకు అమెరికా, యూరప్, చైనా, భారత్, జపాన్, ఇజ్రాయెల్.. తదితర దేశాలు అనేక ప్రయోగాలు, పరిశోధనలు చేశాయి. అయినప్పటికీ చంద్రుడు ఎప్పటికీ ఓ మిస్టరీగా మిగిలిపోతున్నాడని, తెలియని విష�
Chandrayaan-3 | దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత మళ్లీ చంద్రుడిని ముద్దాడాలన్న రష్యా కల చెదిరింది. జాబిల్లిపై పరిశోధనల కోసం రష్యా ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన లూనా-25 ప్రయోగం విఫలమైంది.
రష్యా, భారత్ మధ్య మొదలైన జాబిల్లి రేస్ రసవత్తరంగా మారింది. నువ్వానేనా అన్నట్టుగా రెండు దేశాల వ్యోమనౌకలు చంద్రుడి వైపు దూసుకెళ్తున్న వేళ రష్యా ప్రయోగించిన లూనా-25 స్పేస్క్రాఫ్ట్ స్పీడుకు బ్రేకులు పడ్
అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మరో మూడు రోజుల్లో అద్భుతం చూడబోతున్నామంటున్నారు ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్. శ్రీ రఘునందన్ కుమార్. ఈ నెల 23న విక్రమ్ ల్యాండర్ జాబిల్లి దక్షిణ భాగంప
Moon | భూమికి సహజ సిద్ధంగా ఉన్న ఉపగ్రహం చందమామపై పరిశోధనలు చేసేందుకు అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. జూలై 14న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3ని ప్రయోగించగా... ఇటీవల రష్యా లూనా మిషన్ను ప్రయోగిం�