చంద్రుడి ఆవిర్భావం గురించి తాజా పరిశోధన సరికొత్త విషయాన్ని బయటపెట్టింది. చంద్రుడి వయసు మనం ఊహించినదాని కన్నా 4 కోట్ల సంవత్సరాలు ఎక్కువగా ఉందని ఫీల్డ్ మ్యూజియం, గ్లాస్గో వర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు.
Chandrayaan-3 | చంద్రుడిపై స్లీప్ మోడ్లో ఉన్న చంద్రయాన్-3 (Chandrayaan-3)కు సంబంధించిన విక్రమ్ ల్యాండర్, రోవర్ ప్రజ్ఞాన్ను పునరుద్ధరించే ప్రణాళికలను శనివారానికి వాయిదా వేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) �
చంద్రునిపై తెల్లవారుజాము కావడంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ను నిద్రాణ స్థితి నుంచి మేలుకొలిపేందుకు ఇస్రో ప్రయత్నిస్తున్నది. ఒకవేళ ఇది విజయవంతమైతే ఈ ప్రయోగంలో బోనస్ లభించినట్లే.
Chandrayaan-3 | నెల రోజుల క్రితం జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ అక్కడి నుంచి విలువైన సమాచారాన్ని భూమికి పంపాయి. 12 రోజులపాటు నిర్విరామంగా పరిశోధనలు చే
Moon | చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయని ఇప్పటికే చాలా పరిశోధనల్లో వెల్లడైంది. భారత్ పంపించిన చంద్రయాన్-1 కూడా జాబిల్లిపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించింది. కానీ వాతావరణమే లేని చందమామపై నీరు ఎలా ఏర్పడిందనే
Chandrayaan-3 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రతిష్ఠాత్మక మూన్ మిషన్ చంద్రయాన్-3 (Chandrayaan-3)కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఆ సంస్థ ఎప్పటికప్పుడు అందిస్తున్నది. ప్రస్తుతం స్లీప్ మోడ్లో ఉన్న విక్రమ్
Aditya-L1: ఆదిత్య ఎల్1 సెల్ఫీ తీసుకున్న వీడియోను ఇవాళ ఇస్రో తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసింది. ఆదిత్య ఎల్1కు ఉన్న కెమెరాకు.. వీఈఎల్సీ, ఎస్యూఐటీ పరికరాలు ఆ ఫోటోలో స్పష్టంగా కనిపించాయి. ఇక ఆదిత్య క�
ISRO | చంద్రయాన్-3 మిషన్కు సంబంధించి ఆసక్తికర విషయాల్ని పంచుకుంటున్న ఇస్రో, తాజాగా చంద్రుడి ఉపరితలం త్రీడీ అనాగ్లిఫ్ ఫొటోల్ని విడుదల చేసింది. మల్టీ వ్యూ ఇమేజ్లను ఒకచోట చేర్చి మూడు కోణాల్లో(త్రీడైమెన్షన�
Luna-25: రష్యా చేపట్టిన లూనా మిషన్ విఫలమైన విషయం తెలిసిందే. అయితే ఆ స్పేస్క్రాఫ్ట్ కూలిన ప్రాంతంలో సుమారు 10 మీటర్ల వెడల్పుతో గొయ్యి ఏర్పడినట్లు తెలిసింది. చంద్రుడిపై ఆ గొయ్యి ఏర్పడిన ఫోటోలను నా�
జాబిల్లిపై మరో వారం రోజుల్లో రాత్రయి వెలుతురు మందగించే అవకాశం ఉండటంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ అలుపెరగకుండా పరిశోధనలు చేస్తున్నాయి. ఇటీవల చంద్రుడి ఉపరితల ఉష్ణోగ్రతలను విక్రమ్ వెల్లడించ�
Chandrayaan-3 | చంద్రయాన్-3 ద్వారా చందమామ గుట్టు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్న ఇస్రో మంగళవారం సంచలన ప్రకటన చేసింది. ప్రాణికోటికి జీవనాధారమైన ఆక్సిజన్ను చంద్రుడి దక్షిణ ధ్రువంపై గుర్తించింది. దీంతో శాస్త్రప�
చంద్రయాన్-3 చంద్రుడి (Chandrayaan-3 Success) దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయిన నేపధ్యంలో స్పేస్క్రాఫ్ట్ ల్యాండ్ అయిన ప్రదేశం రాజధానిగా జాబిల్లిని హిందూ రాజ్యంగా ప్రకటించాలని హిందూ సన్యాసి స్వామి
చంద్రుడిపై ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి ఇటీవల రికార్డు సృష్టించిన ఇస్రో.. తాజాగా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టింది.
చంద్రుడిని హిందూ దేశంగా ప్రకటించాలని, దీనికి శివశక్తి పాయింట్ను రాజధానిగా చేయాలని అఖిల భారత హిందూ మహాసభ నాయకుడు స్వామి చక్రపాణి డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత పార్లమెంట్ ప్రకటన చేయాలని, ఐక్యరాజ్యసమితి